I just met god: Rajamouli after meeting with Steven Spielberg దేవుడ్ని కలిశా: స్పీల్బర్గ్తో రాజమౌళి ఆనందం ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు. ఆస్కార్ ఓటింగ్లో భాగంగా లాస్ ఏంజెల్స్లో నిర్వహించిన యూనివర్సల్ పార్టీలో స్పీల్బర్గ్తో కలిసి ఫోటోలు దిగి, వాటిని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పుడే నే...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్ర చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో వెంటనే నేతలు, కార్యకర్తలు ఆయనను హాస్పటల్ కు తరలించగా మార్గ మధ్యలోనే కన్నుమూశారు. ఈ ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభించగా.. జలంధర్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ పా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రుల కౌంటర్ అటాక్ కొనసాగుతూనే ఉంది. రణస్థలం సభలో పవన్ కల్యాణ్.. సీఎం జగన్, మంత్రి రోజా లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత మంత్రులు ఒక్కొక్కరు పవన్పై ఫైర్ అవుతున్నారు. మంత్రి రోజా మరోసారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి కలెక్...
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినవాడే తలవంచుతాడని, తాను ఇంతవరకు రాజకీయాల్లో ఎవరికీ తలవంచలేదని తేల్చిచెప్పారు. ఇకపై తలొగ్గబోనని హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ జీవితంలో ఎవరికి పాదాభివందనం చేయలేదని స్పష్టంచేశారు. డబ్బులు సంపాదించడం కాదు.. ఆత్మగౌరవంతో బతకాలని కోరారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య మధ్య విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇద్దరు నేతలు ...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. నారావారి పల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శంచారు. ప్రజా వ్యతరేక విధానాలతో ప్రభుత్వాలను నడపలేరని.. ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తెచ్చిన జీవో. నెంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. అనంతరం నారావారి పల్లెలో టీడీపీ శ్రేణులతో ...
సినీనటి, మాజీ ఎంపీ జయసుధ ఆరు పదుల వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 64ఏళ్ల వయసులో ఆమె రహస్యంగా ఓ వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వచ్చాయి. కాగా… ఈ వార్తలపై ఆమె స్పందించారు. తాను ఎలాంటి పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ 2017లో కన్నుమూశారు. కొన్ని మానసిక సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్య చేసు...
ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని అంటూ, అమరావతి రాజధానిగా మాత్రమే నిధులు కేటాయిస్తామని చెబితే తాము ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమిస్తామని మంత్రి ధర్మాన ప్రసాద రావు పునరుద్ఘాటించారు. అరున్నర దశాబ్దాల పాటు ఓ ప్రాంత ప్రజల నోరు నొక్కి ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి, అభివృద్ధి చేయడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని విమర్శించారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం న...
పుష్ఫ సూపర్ హిట్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే పుష్ప2ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు సుకుమార్. పుష్ప క్లోజింగ్ కలెక్షన్స్.. అంటే దాదాపు 400 కోట్ల బడ్జెట్తో పుష్ప2ని రూపొందిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ ఇయర్ ఎండింగ్ లేదా.. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో పుష్ప2 రిలీజ్ కానుంది. అయితే ఈ లోపు మరోసార...
ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ నుండి కర్నాటకకు చెందిన దివితా రాయ్ పాల్గొంటున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు లూసీయానాలోని న్యూఓర్లీన్స్… ఎర్నెస్ట్ మోరియల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి. వివిధ దేశాల నుండి 86 మంది మహిళలు పాల్గొంటున్నారు. మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఇది. ఈ ఎడిషన్ ప్రత్యేకత మొత్తం మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని మన దేశాని...
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో అయితే పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.కోడిపందాల వద్ద పందేం రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే.. కోడి పందేలు మరో లెవల్ అనే చెప్పాలి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు, నిడమానూరు, ఈడుపుగళ్లు, ఆకునూరు, ఉయ్యూరు, ముదినేపల్లిల్లో జోరుగా పందేలు జరుగుతున్నాయి. వేరేప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది కోడి పందాల్లో పాల్గొంటున్న...
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అయింది! వరుసగా మూడు రోజుల పాటు బోగి, సంక్రాంతి, కనుమ ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వారంతా తమ ఊళ్లకు వెళ్లారు. ఇప్పటికే గురువారం నుండే హైదరాబాద్ నుండి వరుసగా పండుగ ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఇసుక వేస్తే రాలనంత జనం ఉండే హైదరాబాద్ నగర కూడలిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. కిలో మీటర్ దూరానికే అరగంట నుండి గంట పట్టే ట్రాఫిక్ జామ్ పరిస...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా 15వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం వర్చువల్గా దీనిని ప్రారంభిస్తారు. తొలి బ్లూ అండ్ వైట్ కలర్ వందే భారత్ నవంబర్ 11, 2022న మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ప్రారంభమైంది. వీటి మధ్య దూరం 698 కిలో మీటర్లు కాగా, ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలు. మొదటి సెమీ హైస్పీడ్ వందేభారత్ మాత్రం ఢిల్లీ కాన్పూర్, అ...
జగన్ను మీరు విమర్శించలేదా: సొంత పార్టీ నేతలపై రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలయికను వైసీపీ నేతలు తప్పుపట్టడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ నుండి గెలిచినప్పటికీ మొదటి నుండి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు-పవన్ పరస్పరం తిట్టుకున్నారని, అలాంటప్పుడు వారు ఎలా కలుస్తారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నార...
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించాక 18వ తేదీన తొలిసారి ఈ సభను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలు పార్టీల అధ్యక్షులు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఈ సభపై రేణుకా చౌదరి మాట్లాడుతూ… తెలంగాణలో ఈశాన్య దిక్కు స్థానికులకే కలిసి వస...
జనసేనాని పవన్ పై వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. యువశక్తి సభలో పవన్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో.. వైసీపీ నేతలు విమర్శలకు ప్రతి దాడి చేయడం మొదలుపెట్టారు. పవన్ హవాలా డబ్బులతో దొరికిపోయాడని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. పవన్ ఆరాటం మొత్తం చంద్రబాబు కోసమేనని ఆయన అన్నారు. కాపులను పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబుకు అప్పగించాడన్నారు. ఇలాంటి శ...