ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...
క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఈ అవార్డులను నా జీవితంలోని మహిళలకు అందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అంటూ తెల...
తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటాడని చెప్పారు. డబ్బుతో రాజకీయం కక్ష సాధింపులకు దిగడం వంటివి తమ కుటుంబానికి అలవాటు లేని విషయాలు అన్నారు. గతంలో చేసిన రాజకీయాలకు, నేటి రాజకీయాలకు ఏమాత్రం ప...
ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ… సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటి గురించి కూడా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కాపులను.. కమ్మవారికి అమ్మేశారంటూ కులం పేరు తెచ్చి ఆయన [&he...
కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయిలోని ఓ వాహనం బోల్తా పడింది. దీంతో… ఆ వాహనంలో ఉన్న పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… కేంద్ర సహాయక మంత్రి అశ్విని చౌబే ఆదివారం రాత్రి బక్సర్ నుండి పాట్నాకు వెళుతుండగా, ఆయన అశ్వికదళంలో భాగమైన పోలీసు జీపు బోల్తా పడింది...
తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన తాజాగా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో చదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు అని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ భిక్షత...
నేపాల్లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్ నుండి కాస్కి జిల్లాలోని పోఖరాకు వెళ్తున్న యెతి ఎయిర్ లైన్స్ ప్లేన్ కుప్పకూలింది. ఈ విమానం బయలుదేరిన 20 నిమిషాలకు కుప్పకూలింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 25 నిమిషాలు. మరో 5 నిమిషాలు ప్రయాణిస్తే విమానం గమ్యస్థానం చేరుకునేది. ప్రమాదం సమయంలో 72 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు సహా 10 మంది విదేశీయులు. ఈ ఘట...
మిస్ యూనివర్స్ కిరీటాన్ని అమెరికాకు చెందిన 28 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ ఆర్బెన్నీ గాబ్రియెల్ దక్కించుకున్నారు. గత ఏడాది ఈ టైటిల్ పొందిన భారత హర్నాజ్ సంధు కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. మిస్ యూనివర్స్ టాప్ 16 జాబితాలో చోటు దక్కించుకున్నారు భారత దివితా రాయ్. టాప్ 5లో కూడా నిలువలేకపోయారు. అమెరికాలోని న్యూఆర్లియాన్స్లో మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఫైనల్లో వివిధ దేశాలకు చెందిన 80 మంది పోటీ పడ్డారు. ఈ అందా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. పవన్ కి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక.. చంద్రబాబుతో, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంను చేస్తాయన్నారు. జగన్ను మూడు ముక్కల సీఎం అనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్ర...
పారిశుద్ద్య కార్మికులు అంటే చిన్నచూపు.. వారు చేసే పని, లేదంటే జీతం తక్కువని కావొచ్చు అందరూ లైట్ తీసుకుంటారు. ఆ కార్మికులు చేసే పని మాత్రం చాలా ఉన్నతమైంది. వారే లేకుంటే.. ఆ మాటే ఊహించుకోలేం. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాల కృష్ణ శానిటేషన్ వర్కర్ల పట్ల తన ఉదారతను, గౌరవాన్ని చాటారు. భోగి పండగ సందర్భంగా కొందరిని ఎంపిక చేసి.. వారికి పాద పూజ చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాకినాడ జిల్లా రామచంద్రాపు...
ఏపీ సీఎం జగన్పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత రెండేళ్ల నుంచి ఏం చేశారని అడిగారు. కాలయాపనకు కారణాలెంటో వివరించాలని డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చూపించారు. రివర్స్ టెండరింగ్తో పోలవరానికి రివర్స్ గేర్ పడిందని విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఇతర అంశం ముడిపడి ఉందని సంచలన వ్యాఖ్...
బీజేపీలోకి వెళ్లే నాయకులు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి సాధించిందన్నారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు. ఉమ్మ...
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం దవాఖానాలో చేరారు. కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందారు. ఆ తర్వాత నిమోనియా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో లలిత్ మోడీ ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స తీసుకుంటున్నారు. వారంలో తనకు రెండుసార్లు కరోనా వచ్చిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నానని ఇన...
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీడీపీ – బీజేపీ పొత్తు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప...
కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పందేలు నిర్వహించడం తప్పా, రైటా అంటే, అది మ...