ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి జూన్ 26, 2023 వరకు తేదీని పొడిగించింది.
పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం “తంగళన్”లో యాక్ట్ చేస్తున్న నటుడు చియాన్ విక్రమ్ రిహార్సల్స్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముక విరిగిందని అతని బృందం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విక్రమ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చియాన్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట...
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.
జూపార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, సాధారణ రోజుల్లో రూ.70, ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.45, సెలవుల్లో రూ.55 ధరలు పెంచాలని నిర్ణయించింది.