BRS MLC : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద్ ఆమె ఈ దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కోరుతూ కవిత నేతృత్వంలో ఇవాళ ఒక్క రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. కాగా...ఆమె దీక్షకు అనూహ్య స్పందన లభిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారంతంలో(friday) భారీ నష్టాల(heavy losses)తో కొనసాగుతున్నాయి. ఒక దశలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 700 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 202కిపైగా పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఒక సమయంలో ఏకంగా 810 పాయింట్లను కోల్పోయింది.
ఉత్తర జర్మనీ(Germany) హాంబర్గ్(Hamburg)లోని యెహోవాసాక్షి చర్చిలో గురువారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మరణించారని, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది.
Muni Swami : ఓ బీజేపీ ఎంపీ ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మహిళ ముఖాన బొట్టు పెట్టేకోలేదని విమర్శించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Naresh and Pavitha Lokesh are Knot:నటుడు నరేశ్ (naresh)- పవిత్ర లోకేశ్ (pavitra) ప్రేమాయణం గత కొద్దిరోజుల నుంచి హాట్ టాపిక్ అయ్యింది. నరేశ్ భార్య రమ్య రఘుపతి (ramya) అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ రచ్చ అయ్యింది. పవిత్ర లోకేశ్ను (pavitra) నరేశ్ (naresh) పెళ్లి చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైసూరులో (mysore) కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు కొత్త జీవితాన్ని ప్రారంభించారని సమాచారం.
IRCTC scam:ఐఆర్సీటీసీ స్కాంలో (IRCTC scam) ఈడీ అధికారులు (ed) బీహర్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) సన్నిహితుడు అబు దొజానా (abu dojana) ఇంట్లో తనిఖీలు చేశారు. పాట్నాలో (patna) గల ఆయన ఇంటి వద్దకు ఈడీ అధికారులు చేరుకొని.. సోదాలను నిర్వహించారు.
BRS BJP Competitive initiations:మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండర్ కల్వకుంట్ల కవిత (kavitha) కదం తొక్కారు. ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె కోరుతున్నారు.
చైనా(china) అధ్యక్షుడిగా జీ జిన్పింగ్(Xi Jinping) మూడోసారి అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. దీంతో 1949 నుంచి కమ్యూనిస్ట్ చైనా దేశానికి ఎక్కువ కాలం పనిచేసిన దేశాధినేతగా జిన్ పింగ్ చరిత్రను తిరగరాశారు.
తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులే రాత్రి పూట మహిళలను వేధింపులకు గురి చేస్తే... ఇక కాపాడే వారు ఎవరు? మధ్యప్రదేశ్ లో అర్ధరాత్రి సమయంలో ఓ పోలీస్... ఓ మహిళను వేధిస్తున్న షాకింగ్ వీడియో ఒకటి వెలుగు చూసింది. మోటార్ బైక్ పైన కూర్చున్న ఒక పోలీస్ రోడ్డు పక్కన నిలబడిన ఓ మహిళను వేధిస్తున్నాడు.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) గురువారం హైదరాబాద్(hyderabad)లో జరిగిన NBK108 సినిమా షూట్లో చేరారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం(anil ravipudi) వహిస్తుండగా..థమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు.
తెలంగాణ(telangana) ఎమ్మెల్సీ కవిత(kavitha)ను ఈడీ(ED) అధికారులు అరెస్ట్ అయితే కేసీఆర్(kcr) రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పలు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా తన హైదరాబాద్ పర్యటనను మార్చి 12న రావాల్సి ఉండగా...
ప్రసిద్ధ పొంగల్ పండుగలో... 35,000 కోట్ల అధిపతి అయిన సుధామూర్తి కూడా ఓ సాధారణ గృహిణిలా భక్తిభావంతో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో, ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
భాగ్యనగరంలో(hyderabad) ఉల్లిపాయల(onion) ధర(rate) భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్సేల్ మార్కెట్లో(wholesale market) రూ.1,200 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. దీంతో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు ఆన్ లైన్లో(online)విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) ఉల్లి పరిమాణం, నాణ్యతను బట్టి కిలో రూ.16 నుంచి రూ.25 వరకు సేల్ చేస్తున్నారు.