కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్దయాల్ ఉపాధ్యాయ (Deendayal Upadhyay) పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’, ‘నానాజీ దేశ్ముఖ్(Nanaji Deshmukh) సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్భవన్(Vigyan Bhavan) లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
మీరు మొదటిసారి డేట్కి వెళుతున్నట్లయితే, అబ్బాయిలైతే ఈ విషయాలను గమనించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అమ్మాయిలు డేట్లో అబ్బాయిల్లో ఈ విషయాలను కచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే ఈ డేట్ లోనే భవిష్యత్ జీవిత భాగస్వామి(Life Partner) ఎంపికలో సరైన వారు అవునా కాదా తేలిపోతుంది.
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ మార్గంలో మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఒకే ట్రాక్పై రైళ్ల రాకపోకలు కొనసాగాయి. దీంతో మెట్రో సర్వీసుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు (Passengers) ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పటి వరకు రేణు దేశాయ్(renu desai)ని హద్దులు దాటి చూసిన సందర్భాలు తక్కువ. ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకోకుండా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్.. పిల్లలను చూసుకుంటోంది. రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యే అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా.. పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయింది రేణు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. వీడియో తీయె...
హైదరాబాద్ (Hyderabad) మహిళకి దుబాయ్లో జాక్పాట్ తగిలింది. మన కరెన్సీలో రూ.100 పెట్టి కొన్న లాటరీ టిక్కెట్పై రూ2.2 కోట్లు గెలుచుకుంది. అబుదాబిలో నివసిస్తుంది.. మూడేళ్ళుగా మెడికల్ కోడర్(Medical coder) గా పని చేస్తుంది లాటరీ రూపంలో అదృష్టం వరించింది.అదృష్టం పరీక్షించుకోవటానికి జస్ట్ 100 రూపాయలు ఖర్చు పెడితే.. రెండు కోట్లు ఇంటికి రావటం అంటే అదృష్టమే
బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ నేతల వివాదంలో ఇప్పుడు పవన్ తల దూర్చారు. దీంతో... వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పవన్... ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) లో రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఫుడ్ టేస్ట్ లతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్ ని ఎంజాయ్ చేస్తారు. కేవలం రంజాన్ (Ramadan) ఉపవాస దీక్షలు చేస్తూ ఉండే ముస్లిమ్స్ మాత్రమే కాదు హైదరాబాద్ వాసులు కూడా నైట్ బజార్ కి క్యూ కడుతూ అక్కడ సందడి చెయ్యడమే కాదు.. సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియా(Social media)లో నైట్ బజార్ హంగామని ...
చైనా సంస్థ Vivo X90 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 26న ఈ మోడల్ ఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. Vivo X90 సిరీస్ గత నవంబర్లో చైనాలో ప్రారంభించబడింది.
ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'(Maha samudram)లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. అందులో శర్వానంద్ (Sharwanand) హీరో అయినప్పటికీ... సిద్ధార్థ్తో అదితి ప్రేమలో పడినట్టు చూపించారు. ఆ సినిమా చేసే సమయంలో నిజ జీవితంలోనూ ఇద్దరు ప్రేమలో పడినట్టు గుసగుస. ఇప్పుడు అదితి చేసిన పోస్టుతో అది నిజమని తేలిందని నెటిజనులు భావిస్తున్నారు.
ఒక వ్యక్తి 453 గంటల 40 నిమిషాలు అంటే 19 రోజులు కళ్లు మూసుకోకుండా మెలకువగా ఉన్నాడంటే నమ్మగలరా. అవును ఇది నిజంగా జరిగింది. 1986లో రాబర్ట్ మెక్డొనాల్డ్ (robert macdonald) అనే వ్యక్తి ఈ ఫీట్ చేసి తన పేరు మీద ఎక్కువ సేపు మెలకువగా ఉన్న ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనత ఎంత ప్రమాదకరమైనదంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఛాలెంజర్లు కూడా ఓడిపోయారు.
రాబోయే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్, సలార్(Salaar) విడుదల తేదీని ఆవిష్కరించినప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్(prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
దుబాయ్లో ఓ అపార్ట్మెంట్లో ప్రమాదం జరగగా.. ఇద్దరు భారతీయ దంపతులు చనిపోయారు. తమ అపార్ట్మెంట్లో ఉండే ముస్లింల కోసం ఇఫ్తార్ విందు రెడీ చేయగా.. ప్రమాదం జరగడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.