కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. మనోబాల మృతికి హీరోహీరోయిన్లు, దర్శక, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.
జూపార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, సాధారణ రోజుల్లో రూ.70, ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.45, సెలవుల్లో రూ.55 ధరలు పెంచాలని నిర్ణయించింది.
వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి 34 మందితో ఓ బస్సు పెళ్లి కోసం మంగళవారం బయల్దేరింది. పెళ్లి అనంతరం భోజనం చేసి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాత్రి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఇక తానే స్థానిక నాయకుడినని ఎమ్మెల్యే చెప్పారు. ‘ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా.. చచ్చాక తాండూరులోనే బొంద పెట్టండి’ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనదేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.
రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరింత దిగజారి వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం. రజనీపై విమర్శలు చేయడంతో తెలుగు ప్రజలతో పాటు తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.