భారత్తో బుధవారం చైన్నైలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 5 ఓవర్లకు 39 పరుగులు చేశారు.
దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది.
ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో... దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి.
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి(corona virus) క్రమంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే వెయ్యికిపైగా కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. దీంతో దేశంలో(india) యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 7,026కు చేరింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇవి 0.02% ఉండగా, మరణాల రేటు 1.19%గా నమోదైంది.
NBK 108వ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రవిపూడి(anil ravipudi) ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాలయ్య(Balakrishna) చిత్రాలు పోస్ట్ చేస్తూ తెలియజేశారు. అన్న దిగిండు...ఈసారి మీ ఊహకు మించి ఉంటుందని డైరెక్టర్ అన్నారు. పోస్టర్లలో బాలకృష్ణ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.
తాడేపల్లి గోశాలలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో... సూపర్ సింగర్స్, సరిగమప లిటిల్ ఛాంప్స్ ద్వారా పరిచయమైన మయూక్, సాయి వేద వాగ్ధేవిల పాటకు సీఎం జగన్ మంత్రముగ్ధులయ్యారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసారు. పంచాంగ శ్రవణంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. సుబ్బరాయ సోమయాజులు గారు పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత జగన్ దంప...
ఇంగ్లీష్ వినియోగం (english language) పైన బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సాహసోపేతమైన, సమయానుకూల చర్య... పాము కాటుకు గురైన (cobra bite) తన తల్లిని ఓ కాలేజీ విద్యార్థిని కాపాడిన సంఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు ప్రాంతంలో జరిగింది.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు (Telugu Desam Party MLAs) స్పీకర్ పైన దాడి (Attack on Speaker) చేస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పత్రిక సాక్షిలో (Sakshi News Paper) ఫోటో వేశారని, అందులో రాజమహేంద్రవరం (Rajahmundry City Assembly constituency) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ (MLA Adireddy Bhavani) కూడా ఉన్నట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని, సోమవారం నాటి సభకు భవానీ హాజరు కూడ...
ఢి ల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు భూమి కంపించింది (delhi earthquake news). ప్రకంపనలు (tremors in Delhi, North India) రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.6గా నమోదయింది. నివేదికల ప్రకారం భూకంప కేంద్రం ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో (epicenter of the earthquake was the Hindu Kush region ...
క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఫీర్జాదిగూడ క్యూ న్యూస్ కార్యాలయానికి భారీగా చేరుకున్న పోలీసులు కొద్ది గంటలు వేచి చూసిన తర్వాత లోనికి ప్రవేశించి, అక్కడే ఉన్న తీన్మార్ మల్లన్న, విఠల్ లను అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్ ను ఇంటి వద్ద తీసుకున్నారు.
Kavita on mobiles:ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) విచారణ మూడో రోజు కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను సుధీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే ముందు మీడియాకు కవిత (kavitha) కొన్ని మొబైల్స్ చూపించారు. సౌత్ గ్రూపును మెయింటెన్ చేసిన కవిత (kavitha) .. మొబైల్స్ (mobiles) ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు.
రైలులో ప్రయాణించే వినియోగదారుల అసౌకర్యాన్ని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) తొమ్మిది మంది సభ్యుల బృందం టిక్కెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో 1.16 లక్షల మంది ప్రయాణికులను తనిఖీ చేశారు. సిబ్బందిలో సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడానికి, టికెట్ లేకుండా . ...