ఏలూరు జిల్లా దెందులూరు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పైన ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పదకొండు మంది గాయపడ్డారు.
Jogi Ramesh : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశంలో జగన్..... ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
బెంగళూరు - వారణాసి ఇండిగో విమానం తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఓ సాధారణ డ్రైవర్ ఓ ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ.49 ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఏకంగా రూ.1.5 కోట్లను గెలుచుకున్నాడు.
బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోను... తన తండ్రి తనను ఎంతగానో చదివించాలని ఆశపడటంతో ఆ బాధలోను పదో తరగతి పరీక్షలు రాసి వచ్చాడు ఓ విద్యార్థి
ఐపీఎల్ లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా, ఏడో ఇంటర్నేషనల్ ఆటగాడిగా నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటుండడంతో కుటుంబసభ్యులు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా చిన్నారి రోదించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వచ్చి చూడగా బాలిక విలవిలలాడుతోంది. గొంతు పట్టుకుని ఊపిరాడకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఉంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎవరూ చంద్రబాబుకు ఓటేయరని చెప్పారు.
తాజాగా, ఓ యువజంట ఏకంగా మెట్రో రైలులోనే ముద్దులు పెట్టుకున్న వీడియో వెలుగు చూసింది. ఈ వీడియో ఒక నిమిషం రెండు సెకన్లు ఉన్నది.
అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విశ్వచంద్ కొల్లా అనే డాటా ఆనలిస్ట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద ఉండగా.. బస్సు ప్రమాదం జరిగింది.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటర్వ్యూ.
పదో తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో లీకేజీల పండగ జరుగుతోందని మండిపడ్డారు.
తాను తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి ఎప్పుడో మరిచిపోయానని టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు