రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer) తీవ్రంగా ఉన్నాయి. చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు(temparature) 45 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత కూడా వేడి ఆవిర్లు వస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
సేంద్రియ పాల ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప (Akshayakalpa) హైదరాబాద్లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. సేంద్రియ పాలు మాత్రమే విక్రయించిన సంస్థ.. ఇప్పుడు కూరగాయలు కూడా సేల్ చేయడానికిరెడీ అయ్యింది.
తొమ్మిదేళ్ల క్రితం గుడిలో దేవుడి నగలను దోచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతని జీవితంలో ఒక్క క్షణం కూడా సవ్యంగా సాగలేదు. తన చర్యలకు పశ్చాత్తాపపడేలా చేసే సంఘటనలు అతని జీవితంలో జరిగాయి. ఈ ఆభరణాలు దొంగిలించబడిన తర్వాత, అతను ప్రతి నిమిషం విచారంతో గడిపాడు. అలా ఎందుకు చేసావ్ అని.. నిమిష నిమిషానికి పశ్చాత్తాపపడ్డాడు.
ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోధర్ (Sunil Deodhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నానిని జైలుకు పంపిస్తామని అన్నారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రసంగంలో దియోధర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు(Elections) జరుగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు(politics) వేడెక్కాయి. తెలంగాణ(telangana)లో పక్కనపెట్టితే ఆంధ్రాలో ఈ సారి త్రిముఖ పోరు నడవనుంది.
తల్లి కావడం అనేది ఓ వరం. నవ మాసాలు ఎంత కష్టమైన భరించి బిడ్డకు జన్మనిస్తుంది. నెలలు వచ్చిన తర్వాత ఏ క్షణాన నొప్పులొస్తాయో చెప్పలేం. అలాగే ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు రావడంతో కండక్టర్ సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది.
ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై(Governor Tamilsai) ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాల ఆదివాసీల ప్రజలు వారి సమస్యలను గవర్నర్కు విన్నవించారు. అంధ్రలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆదివాసీలు కోరారు.