మాళవిక నాయర్ అంటే.. గుర్తు పట్టడం కాస్త కష్టమే గానీ.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నటించిన బ్యూటీ అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మాళవికా నాయర్.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ మంచి ఫ్యామిలీ సినిమాతో రాబోతోంది. ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి.
బేబీ చిత్రం (Baby Movie) నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను స్టార్ హీరోయిన్ రష్మిక (Rasmika) రిలీజ్ చేశారు. ప్రేమిస్తున్నా అనే ఈ లిరికల్ వీడియో సాంగ్(Lyrical Video Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.
ది కేరళ స్టోరీ (Story of Kerala) .. ఇప్పుడు అందరూ ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు. విమల్ షా నిర్మాణంలో .. సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదలైంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, కంటెంట్ పరంగా కొన్ని అభ్యంతరాలను ఎదుర్కొంటోంది.
సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జూన్లో జరగనున్నట్లు పింక్ విల్లా సౌత్ మీడియా(Pink villa south Media) సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి(marriage) జరగనున్నట్లు పింక్ విల్లా స్పష్టం చేసింది.
ఇవాళే సీబీఐ విచారణకు వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy), భర్త రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు ఈ ఇద్దరూ సీబీఐ ఎదుట హాజరవ్వగా.. తాజాగా మరోసారి విచారణకు రావడంతో ఉత్కంఠ నెలకొంది.
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benarji) స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను అందించనున్నట్లు వెల్లడించారు.
ఈరోజుల్లో క్రెడిట్ కార్డులు వారేవారు చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వాడేవారే. అలాంటివారికి ఇది నిజంగా శుభవార్తే. కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే కాదు, డెబిట్ కార్డు వాడే వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇకపై మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సీవీవీ నెంబర్ లేకుండానే ఇకపై మీరు పేమెంట్లు చేయొచ్చు. ...
తాజాగా ఎన్టీఆర్ కూడా కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నాడట. కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఓ ఫిల్మ్ స్టూడియోలో పెట్టుబడులు పెడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. ఎన్టీఆర్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ దగ్గర కొంత మంది స్నేహితులతో కలిసి స్థలం కొని అందులో ఐదు అంతస్థులున్న స్టూడియోను నిర్మించారని వార్తలు వచ్చాయి
సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ బరిలోకి దిగితే ఆ లెక్కలు వేరేలా ఉంటాయి. ఇంకా మహేష్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టలేదు కానీ.. ఈ కటౌట్కి ఇచ్చే ఎలివేషన్ వేరేలా ఉంటది. నెక్స్ట్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా కాదు.. హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. అయితే దాని కంటే ముందు టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేష్.
యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ నటించిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించాడు. గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. కాంతార్ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించాడు. తాజాగా ఈ సినిమా ఓటిటి డేల్ లాక్ అపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాల్లో.. తమన్ చేస్తున్న సినిమాలే ఎక్కువ. ఏ పెద్ద హీరో సినిమా తీసుకున్నా తమన్ ఉండాల్సిందే. తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. ఆటోమేటిక్గా ఆ సినిమా రిలీజ్ అయిన థియేటర్ బాక్సులు బద్దలవాల్సిందే. కానీ ఇదే రేంజ్లో తమన్కు కాపీ క్యాట్ అనే పేరుంది. తాజాగా మరోసారి తమన్ దొరికేశాడని అంటున్నారు.