దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 306 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసులు 7 వేలు దాటాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రధాని మోదీని కలిసే మంత్రులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా RTPCR టెస్టులు చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా తీసుకున్న ముందస్తు చర్యగా భావిస్తున్నారు.