AP: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినప్పటికీ మళ్లీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనవసరం అని మాజీమంత్రి రోజా అన్నారు. ‘ఇందాపూర్ డెయిరీకి నెయ్యి సరఫరా బాధ్యతలు అధిక ధరలకు కట్టబెట్టడంపై అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు, వపన్ కళ్యాణ్ ఈ అంశంపై మౌనం వహించడం బాధాకరం’ అని విమర్శించారు.