AP: వచ్చే నెల జనవరి 2026లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. విశాఖ అంటే సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం అని అన్నారు. అందుకే శ్రీకాకుళం వచ్చి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాల్లో విశాఖ ఎకనామిక రీజియన్ ఏర్పాటు చేయాలని చేశారని తెలిపారు.