TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ స్పందించారు. ఈ కేసుపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. ప్రజలు, డ్రగ్స్ రహిత సమాజం కోసం దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షకు సిద్ధం కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలందరం పరీక్షలు చేసుకుందామని తెలిపారు.