AP: వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల ఘన నివాళులు అర్పించారు. రాజారెడ్డి అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదలకు మారుపేరు అన్నారు. వైఎస్ఆర్ను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి తీర్చి దిద్దారని తెలిపారు. వైఎస్ఆర్ లెజెండ్ అయ్యారు అంటే రాజారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమేనని పేర్కొన్నారు.