TG: ఈ నెల 23న అలంపూర్ జోగులాంబ ఆలయానికి కేంద్రమంత్రి కుమారస్వామి వస్తున్న నేపథ్యంలో.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు రహదారులు బాగుండాలని, విద్యుత్ తీగలు సరిచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలు జరగాలని సూచించారు.