కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్ నియామకాలు చేపట్టింది. ➨ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్- కళ్యాణం శివ శ్రీనివాసరావు ➨ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్- సత్యనారాయణ రాజు ➨ ఆఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్- విక్రమ్ ➨ ఉర్దూ అకాడమీ- మౌలానా షిబిలి ➨ ఫిషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్- యాదిగిరి రాంప్రసాద్