సాధారణంగా ఐఆర్సీటీలో టికెట్ బుకింగ్ చేస్తే కొన్ని సార్లు టికెట్ బుక్ అవ్వదు. కానీ అకౌంట్లో డబ్బులు మాత్రం కట్ అయిపోతుంటాయి. అలా కట్ అయిన డబ్బులు రెండు రోజులకు గాని అకౌంట్లో జమ కావు. అయితే ఈ సమస్యకు ఇప్పుడు ఐఆర్సీటీసీ స్వస్తి పలికింది. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. బుధవారం కాంగ్రెస్ మహిళా న్యాయానికి సంబంధించి ఐదు హామీలను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తెలుగు చలనచిత్ర నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వబోతున్నట్లు సమాచారం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా అరెస్ట్ చేసింది.
సముద్ర మార్గం ద్వారా భారత్లోకి డ్రగ్స్ను తీసుకొచ్చే వ్యాపారం రోజురోజుకు పెరుగుతోంది. అయితే దీనిపై అటు ప్రభుత్వం, ఇటు కోస్ట్గార్డు అప్రమత్తంగా ఉన్నాయి.
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. భారత్ శక్తి ఎక్సర్ సైజ్ సమయంలో జైసల్మేర్లో ఫైటర్ జెట్ కూలిపోయింది. జవహర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.