సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ఈ డీప్ఫేక్తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమస్య తగ్గట్లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ డీప్ఫేక్ బారినపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Kuno National Park : కునో నేషనల్ పార్క్ నుండి శుభవార్త వెలువడింది. ఇక్కడ ఆడ చిరుత గామిని 5 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్లో తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఆదివారం ఓ ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో శనివారం ఓ హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ మృతి చెందాడు.
కాంగ్రెస్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అస్సాం తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకీ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్టల్లో ఆహారం తిని 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులందరినీ గ్రెనోలోని ఆసుపత్రిలో చేర్చారు.
మధ్యప్రదేశ్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సురేశ్ పచౌరీ బీజేపీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పర్యటిస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్లో ఏనుగు సఫారీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బీజేపీ దేశవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇదిలా ఉంటే అందరి చూపు కాంగ్రెస్ వైపు పడింది.