ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుతో మోసం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యోగి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిని చేస్తానని లక్నోకు చెందిన ఓ వ్యక్తి రూ.15 లక్షలు మోసం చేశాడు.
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ కశ్మీర్ లోయకు తొలిసారి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ ప్రకటనల్లో పాల్గొనవద్దని సెలబ్రిటీలను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హెచ్చరించింది.
వివాహితను ఇంటి పనులు చేయమని భర్త కోరడం క్రూరత్వం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక బంధంలో ఇద్దరు బాధ్యతలు పంచుకోవడం ముఖ్యమని కోర్టు తెలిపింది.