• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని భార్యను చంపి వ్యాపారి ఆత్మహత్య

మధ్యప్రదేశ్ లోని పన్నాలో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యాపారి తన భార్యను చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఇది హత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ఆ వ్యాపారి పలు విషయాల గురించి ప్రస్తావించాడు. ఆ వ్యాపారి పేరు సంజయ్ సేత్. ఆయన భగేశ్వర్ ధామ్ బాబా భక్తుడు. గురూజీ [&he...

January 29, 2023 / 03:08 PM IST

లాయర్ కు షాక్.. కోర్టులో జీన్స్ ప్యాంట్ పై రాద్ధాంతం

న్యాయవాది అంటే ఠక్కున గుర్తుచ్చేది నల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, దానిపై నల్ల కోటు. ఇది న్యాయవాదికి ఉండే డ్రెస్ కోడ్. కానీ ఓ న్యాయవాది జీన్స్ వేసుకుని న్యాయస్థానానికి వస్తే అతడికి అనుమతి లభించలేదు. అనుమతి సరికాదా.. అతడిని కోర్టులో వాదనలు వినిపించడానికి కూడా న్యాయమూర్తి అనుమతి ఇవ్వలేదు. వెంటనే అతడిని భద్రతా సిబ్బంది చేత బయటకు పంపించిన ఘటన గువహటి హైకోర్టులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇ...

January 29, 2023 / 02:43 PM IST

ఒడిశా మంత్రి నబా దాస్‌పై ASI కాల్పులు.. పరిస్థితి విషమం

ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఓ ఎఎస్‌ఐ ఛాతిలో కాల్పులు జరిపాడు. వెంటనే మంత్రిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విమానంలో భువనేశ్వర్ తరలించి, అక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. మంత్రి నబా దాస్ జార్పుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్‌కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. గాంధీ సెంటర్ వద్ద కారు దిగుతున్న సమయంలో ఎఎస్‌ఐ సమీపంలో ఉండి కాల్పులు జరిపాడు. మంత్రిని గురిచేసి ఐదు ర...

January 29, 2023 / 03:08 PM IST

పాకిస్థాన్ లో బ్రిడ్జిపై నుండి పడిన బస్సు, 40 మంది మృతి

పాకిస్థాన్ లో బస్సు అదుపు తప్పి వంతెన మీద నుండి కింద పడడంతో 40 మందికి పైగా మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకున్నది. బెలూచిస్తాన్‌ లోని లస్బెలా ప్రాంతంలో బ్రిడ్జిపై యూటర్న్‌ తీసుకుంటుండగా బస్సు అదుపు తప్పింది. వంతెన మీద నుంచి కిందకు పడిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సు క్వెట్టా నుంది కరాచీ వెళ్తుండగా ప్రమాదానికి గురయింది. ప్రమాదం జరిగిన సమయంలో ...

January 29, 2023 / 02:25 PM IST

క్రిటికల్ గా ఉన్నా, కోలుకుంటున్నారు: బాలకృష్ణ, జూ. ఎన్టీఅర్

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే...

January 29, 2023 / 03:56 PM IST

గుజరాత్ లో క్లర్క్ పోటీ పరీక్ష.. హైదరాబాద్ లో పేపర్ లీక్

గుజరాత్ లో జూనియర్ క్లర్క్ నియామక పరీక్షను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పరీక్షకు రెండు గంటల ముందు హైదరాబాద్ లో పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించినట్లు గుర్తించి, ప్రెస్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా 15 మందిని పోలీసు...

January 29, 2023 / 01:03 PM IST

అదానీ ఎఫెక్ట్, రెండ్రోజుల్లో 10 లక్షల కోట్లు ఫట్

భారతీయ స్టాక్ మార్కెట్లు గతవారం రెండు సెషన్లలోనే రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణం హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్ పైన సంచలన ఆరోపణలు చేయడమే. ఈ రీసెర్చ్ సంస్థ దెబ్బతో అదానీ స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయాడు. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ. 4 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. న్యూయార్క్ కేంద్రంగా ప...

January 29, 2023 / 12:57 PM IST

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు పాదాచారులను బలంగా ఢీకొట్టింది. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆ...

January 29, 2023 / 12:09 PM IST

నేటితో ముగియనున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 21 ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పంపారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్...

January 29, 2023 / 10:43 AM IST

నేడు మహిళల అండర్ 19 ప్రపంచకప్‌ మ్యాచ్‌…ఇంగ్లాండ్ తో భారత్ ఢీ

ఐసీసీ మొదటిసారిగా మహిళల విభాగంలో అండర్-19 ప్రపంచ కప్‌ను నిర్వహించింది. నేడు ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగనుంది.షెఫాలీ వర్మ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. తొలిసారిగా నిర్వహిస్తోన్న ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టైటిల్‌ మ్యాచ్‌ కోసం ఆదివారం ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంద...

January 29, 2023 / 09:12 AM IST

నాందేడ్ లో బిఆర్ఎస్ రెండో బహిరంగ సభ

ఖమ్మంలో బీఅర్ఎస్ ఆవిర్భావ సభ పది రోజుల క్రితం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం తర్వాత ఏపీలోని విశాఖలో రెండో బహిరంగ సభ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్రలో ఉండనుంది. నాందేడ్‌లో వచ్చే నెల 5వ తేదీన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పోలీసుల అనుమతి వచ్చింది. 5న కెసిఆర్ సమక...

January 29, 2023 / 06:46 AM IST

మరో పేరు మార్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రపతి భవన్ లో

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు తదితర వాటి పేర్లు మారడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మారుస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మరో ముఖ్యమైన ప్రాంతానికి పేరు మార్చింది. స్వాతంత్ర్యం పూర్తి చేసుకుని 75 ఏళ్లు పూర్తయిన ...

January 28, 2023 / 06:35 PM IST

కమల్ హాసన్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్

సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. కాంగ్రెస్ లో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొనడం, ఈరోడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఎన్ఎం మద్దతు ప్రకటించడంతో అందరూ విలీనం నిజమేనని అనుకున్నారు. కానీ దీనిప...

January 28, 2023 / 01:54 PM IST

తారకరత్నకు ఎక్మో చికిత్స

బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఎమర్జెన్సీ చికిత్సలో భాగంగా ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం హాస్పిటల్ నుండి నిన్న అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరుకు తరలించారు. ఇక్కడ ఎక్మో చికిత్సను అందించే మూడు హాస్పిటల్లలో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి. చంద్రబ...

January 28, 2023 / 01:44 PM IST

ప్రపంచంలోనే పులులకు రాజధానిగా భారత్

ప్రపంచంలో పులులు ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉండేది భారత్ లోనే. 70 శాతం పెద్ద పులులు ఇండియాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ స్వయంగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పెద్ద పులుల సంతతి భారత్ లో పెరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఏటా 6 శ...

January 28, 2023 / 01:01 PM IST