ఓ వ్యక్తి రద్దీ మార్కెట్లో కత్తితో స్థానికులను బెదిరించాడు. వాళ్ల మీదికి.. వీళ్ల మీదికి దూసుకెళ్లబోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చినా కూడా వాళ్లను కూడా కత్తితో బెదిరించాడు ఆ వ్యక్తి. కత్తి కింద పడేయాలని పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ల మీదికి కూడా కత్తితో దూసుకెళ్లబోయాడు. దీంతో విసుగెత్తిన ఓ పోలీస్.. వెంటనే గన్ తీసి అతడ...
ప్రముఖ నేపథ్యగాయనీ వాణీ జయరామ్ మృతిపై మిస్టరీ వీడింది. ఆమెది సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. బెడ్రూంలో గ్లాస్తో ఉన్న టీపాయ్పై వాణీ జయరాం పడిపోయారని వివరించారు. దీంతో తలకు తీవ్ర గాయమై చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే విషయం తేలిందని చెప్పారు. అపార్ట్ మెంట్ వద్ద సీసీ కెమెరా పరిశీలించామని వివరించారు. వాణీ జయరామ్ చనిపోయిన సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించలేదని పేర్కొన్నారు. ఆమె మృతి...
భారత సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు జడ్జీలు కొలువుదీరారు. దీంతో.. సుప్రీం న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 32కు చేరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్తో పాటూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై వివాదం సద్దుమణగడం లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. మేయర్ పదవుల ఎన్నికకు తాజాగా సోమవారం మూడోసారి సమావేశం కాగా మళ్లీ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహంంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో ఈ పంచాయితీని తేల్చుకోవడానికి సిద్ధమైంది...
ఎప్పటి నుంచో ఓ అమ్మాయిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని.. ఒక్కసారి ఆమెతో కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. సమయం కోసం ఎదురుచూస్తున్న అతడికి పొలంలో ఆ అమ్మాయి ఒంటరిగా పని చేస్తుండడంతో వెనక నుంచి వచ్చి వాటేసుకున్నాడు. అత్యాచార యత్నం చేయగా యువతి ప్రతిఘటించింది. ఎంతకీ వదలకపోవడంతో అతడి పెదవిని కొరికేసి రెండు ముక్కలు చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. చదవండి: చెప్పేవి గొప్పలు.....
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణంపై సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ముషారఫ్ భారత్తో శాంతి కోసం యత్నించారన్న థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని ఎలా ప్రశంసిస్తారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. భారత్-పాక్ కార్గిల్ యుద్ధానికి కారణమైన ముషారఫ్ దుబాయిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ...
పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ, రాజ్యసభ రెండు గంటల వరుకు వాయిదా పడ్డాయి. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ పై హిండెన్ బర్గ్ రిసెర్చ్ ఇచ్చిన నివేదిక పై చర్చ జరపాలని విపక్షాలు చేయడంలో ఉభయ సభలను వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభలోనూ బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే ఇవాళ లోక్సభ సమావేశం అయిన తర్వాత .. విపక్షాలు వెల్లోకి దూసుకువెళ్లి ఆ అంశంపై చర్చను చేపట్...
వయసు మీద పడడం.. ప్రస్తుత జుగుప్సకర రాజకీయాలు వంటి వాటితో ఆ సీనియర్ నాయకుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నిలిచి గెలవాలి కానీ.. డబ్బులతో రాజకీయం చేయడం మాజీ ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన రాజకీయాలకు త్వరలో గుడ్ బై చెప్పనున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారి పోటీ చేసి అనంతరం ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమవుతానని ప్రకటించారు. ఆయనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం సిద్దమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం నుంచి పెంచి 42 శాతం చేయాలని నిర్ణయం వల్ల కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏను సవరిస్తారు. గతేడాది డిసెంబరు నెలకు గాను సవరించిన సీపీఐ-ఐడబ్ల్యూను జనవరి 31న విడుదల చేశారు. ఇందులో డీఏను 4.23 శాతం పాయింట్లు పెంచాలని నిర్ణయ...
యోగా గురువు రాందేవ్ బాబాపై కేసు నమోదైంది. రాజస్థాన్లోని చైహాటాన్ ప్రాంతానికి చెందిన పఠాయి ఖాన్ అనే వ్యక్తి రాందేవ్ బాబాపై ఫిర్యాదు చేశాడు. బర్మార్ ప్రాంతంలో సాధువుల సమావేశంలో రాందేవ్ ముస్లింల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా మాట్లాడుతూ ముస్లింలు విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని చెబుతూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాందేవ్ బాబాపై ఫిర్యాదు ...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాందేడ్లో ఇవాళ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కిసాన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనంతరం నాందేడ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంద...
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు. రేవా జిల్లాలోని కైలాష్ పురి అనే గ్రామంలో జనవరి 30న ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ నోట్లో గుడ్డను కుక్కిన ఆ బాలుడు.. తనను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ మహిళపై కొడవలితో దాడి చేశాడు. ఆ మహిళకు పరిచయం ఉన్న బాలుడే దారుణంగా ఆమెను దారుణంగా చంపేశాడని […]
సాధారణంగా ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. కోడిగుడ్లను ఎక్కువ రోజులు నిలువ చేసి వాటిని ఆ తర్వాత తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా తమిళనాడులో అదే జరిగింది. రామంతపురంలోని శివనంతపురంలో ఉన్న ఓ మునిసిపల్ ప్రైమరీ స్కూల్కు చెందిన విద్యార్థులు ఉడకబెట్టిన గుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. 12 మంది విద్యార్థులు గుడ్లు తినగానే మొత్తం కడుపులో తిప్పి మొత్తం బయటికి కక్కారు. ఆ...
రామేశ్వరం అనగానే మనకు గుర్తొచ్చేది పంబన్ బ్రిడ్జి. అది రైల్వే సస్పెన్షన్ బ్రడ్జి. సముద్రంలో ఉండే ఆ బ్రిడ్జి మీదుగా రైలు వెళ్తుంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే ట్రెయిన్లో బ్రిడ్జి మీద ప్రయాణం చేయడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే.. ఆ పంబన్ బ్రిడ్జి కింది నుంచి కేవలం నావీ వాళ్ల షిప్లనే ఇప్పటి వరకు పంపించేవారు. కానీ.. తాజాగా ఫిషింగ్ బోట్స్ను కూడా పంపిస్తున్నారు. ఆ బ్రిడ్జిని ద...
మహారాష్ట్రలోని నాందేడ్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు...