CM Ashok Gehlot రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో అభాసుపాలయ్యారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుకోని పొరపాటు జరిగింది. ఈ ఏడాది చదవాల్సిన బడ్జెట్ కు బదులు గత ఏడాది బడ్జెట్ చదివారు.
కర్ణాటక (Karnataka) కమలంలో ఎన్నికల పోరు జోరుందుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections)ఏప్రిల్ చివారి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ జరిగే అవకాశలు అధికంగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది
ఓ పెట్రోల్ బంకు నుంచి భార్యను తీసుకెళ్లడానికి బదులు మరో వ్యక్తి భార్యను తీసుకెళ్లిన ఫన్నీ సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. ఆ తర్వాత వారు విషయం తెలుసుకుని తిరిగి రాగా..ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు
దేశంలో గత 11 ఏళ్లలో 16 లక్షల 60 వేల మంది భారతీయులు తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ రాజ్యసభలో తెలిపారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
వివాహ విందులో పన్నీరు లేదని వరుడి బంధువు ఒకరు ఘర్షణకు దిగారు వధువు తరఫువారితో. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్పట్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది.
ఇస్రో శుక్రవారం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించిన రాకెట్ sslv-d2 సక్సెస్ అయ్యింది.
చేతిలో చిల్లిగవ్వలేదు (Money) సొంత గ్రామానికి వెళ్లే దారి లేదు. తొటి వారిని సాయం అడగటానికి భాష(language ) రాదు. కానీ చనిపోయిన భార్య ను (Dead body) వందల కిలోమీటర్ల దూరంలో ఇంటికి తీసుకువెళ్లాలి. ఈ విషాద దయనీయ పరిస్దితుల్లో చేసేదేమీ లేక..భార్య డెడ్ బాడీని భుజాన వేసుకుని నడక ప్రారింభించాడు.
వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్ను రోజుకు మూడుసార్లు ఏర్పాటు చేయనున్నట్లు నడ్డా చెప్పారు.
తమిళనాడు రామేశ్వరంలోని మండపం తీరంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గోల్డ్ శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Prakash Raj: వాలంటైన్స్ డేని ఉత్సాహంగా జరుపుకోవాలని చాలా మంది ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే... ఆ రోజున వాలంటైన్స్ డే కాకుండా.. గో ప్రేమికులు అందరూ కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది.
Telugu boy got a chance in Team India. టీమిండియాలో తెలుగు కుర్రాడికి చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కేఎస్ భరత్ కి టీమిండియాలో చోటు దక్కించుకోవడం పట్ల ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేశారు.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని, ప్రతిపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు.
టర్కీ, సిరియా దేశాల్లో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ భూకంప ధాటికి దాదాపు 15వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాలు కలిపి 15,383 మంది చనిపోయారంటూ అధికారులు చెబుతున్నారు. అయితే... అంతకన్నా... ఎక్కువ మందే చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
రూ.264 కోట్ల ఐటీ స్కామ్లో జీఎస్టీ ఇన్స్పెక్టర్ నుండి నటిగా మారిన కృతిని (Kriti Verma) ఈడీ (Enforcement Directorate) విచారించింది. తన సీనియర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వందల కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.