భారతదేశం vs ఆస్ట్రేలియా 3వ ODI మ్యాచ్ మార్చి 22న చెన్నై(chennai)లోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మ్యాచ్ ఆన్ లైన్ టిక్కెట్లు(tickets) విక్రయించగా..ప్రస్తుతం ఆఫ్ లైన్ టిక్కట్ల కోసం క్రీడాభిమానులు(cricket fans) పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టారు.
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పది ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. ఈ ప్లాట్ ఫామ్ ల పైన వందలాది మంది ప్రయాణీకులు తమ ఎక్కవలసిన రైళ్ల కోసం వేచి (Waiting for Train) చూస్తున్నారు. కొంతమంది ఏమీ తోచక టీవీ చూస్తున్నారు. అలా చూస్తుండగా... హఠాత్తుగా టీవీ తెర పైన పోర్న్ వీడియో (Video) వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వానికి పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీ (mamata banerjee) నో చెప్పారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సోమవారం ( మార్చి 20) ఈడీ ఎదుట విచారణకు (enforcement directorate inquiry) హాజరు అయ్యారు.
చైనాలోను ప్రధాని మోడీకి పాపులారిటీ ఉన్నట్లుగా వెల్లడైంది. అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటూ చైనీస్ నెటిజన్లు తెగ పొగుడుతున్నట్లు అమెరికాకు చెందిన మ్యాగజైన్ ది డిప్లొమాట్ వెల్లడించింది.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kalvakuntla Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor case) కేసులో నేడు ( మార్చి 20, సోమ వారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
బంగారం(Gold) కొనాలనుకునేవారికి ఇది షాకింగ్ వార్తే. బంగారం ధర(Gold Rate) రికార్డు స్థాయిలో రూ.60 వేల మార్కును దాటడంతో బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం(Gold) ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేసి.. జలందర్ నకొదర్ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్లో (Rajasthan) మరో 19 నూతన జిల్లాల ఏర్పాటు చేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అసెంబ్లీలో వెల్లడించారు. దీంతో రాజస్థాన్లోని జిల్లాల సంఖ్య 50కి చేరబోతుంది. ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి.అయితే, వీటిలో జైపూర్,(Jaipur) జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది.
Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.
Ex president Of America : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు రెండేళ్ల తరువాత ఫేస్బుక్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్బుక్లో వైరల్ గా మారింది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్’పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్బుక్ ఆయన అకౌంట్పై నిషేధం విధించింది.
తమిళనాడులోని (Tamil Nadu) ధర్మపురి జిల్లాలో విషాదం జరిగింది. కళ్లముందే ఏనుగు కరెంట్ షాక్ (Current shock)తో మృతి చెందింది. ధర్మపురి (Dharmapuri) సమీప అడవుల్లో నుంచి దారి తప్పిన ఎలిఫెంట్ పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది.ఇది గమనించిన స్థానికులు ఏనుగును కరెంట్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.