తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకేసిన దానితోపాటు తాను సీఎం అయ్యాక మరింత దోపిడీ పర్వం మొదలైంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచాడు.
ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీష్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షోభ సమయంలోనూ విధులు మరవలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
Kasu Mahesh Reddy : వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పల్నాడులో దీక్ష చేపట్టారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్ గెట్ వద్ద గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దీక్షకు దిగారు. పిడుగురాళ్ల బైపాస్ రోడ్ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సుఖేశ్ చంద్రశేఖర్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ ఇంగ్లీష్లో తెలుగు పదాలను టైప్ చేసి కనిపించాయి. దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చింది.
తొలి జాబితా విడుదల చేయగా.. వారిలో చాలా మంది సీనియర్లకు మొండిచేయి చూపారు. వీరి రాజీనామాలతో బీజేపీపై తీవ్ర ప్రభావం పడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైంది.
రాజస్థాన్లో ప్రధాని మోడీ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.
మహీంద్రా & మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా, బుధవారం కన్నుమూశారు. 99 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 కొత్త బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.
ఘటన జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, అంతర్గతంగా జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. అసలు లోపల ఏం జరిగిందో కూడా స్పష్టంగా తెలియడం లేదు.