• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Sachin one day fast.. ఓపెన్ ఛాలెంజ్ అంటోన్న బీజేపీ.. యాంటీ పార్టీ యాక్టివిటీ: కాంగ్రెస్

రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.

April 11, 2023 / 12:45 PM IST

Covid Cases : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా…24గంటల్లో 5676 కేసులు..!

Corona Cases : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఐదు వేలకు పైనే కేసులు వెలుగు చూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

April 11, 2023 / 12:26 PM IST

Love Marriage: కోడలికి శివుడిని చూపిస్తానని తీసికెళ్లి చావు చూపించిన అత్త

అబ్బాయి తన కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబం ముందుగా కొడుకు, కోడలును ఇంటికి పిలిపించింది. అప్పుడు కోడలిని భజనకు తీసుకెళ్లి బలితీసుకున్నారు.

April 11, 2023 / 11:58 AM IST

penguins marchలో తేడా గమనించారా..? ఆనంద్ మహీంద్రా వీడియో షేర్

సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర యాక్టివ్‌గా ఉంటారు. మండే మోటివేషన్స్ అని పెంగ్విన్ల మార్చ్‌కు సంబంధించి వీడియో పోస్ట్ చేశారు. అందులో తేడా గమనించారా అని అడిగారు.

April 11, 2023 / 12:17 PM IST

BJP Leader : రోడ్డుపై బీజేపీ నేత బర్త్​ డే .. కత్తితో కేక్ కోసి, తుపాకీతో కాల్పులు

అలీగఢ్‌లో బీజేపీ యువనేత జన్మదిన వేడుకలను నడిరోడ్డుపై నిర్వహించారు. కత్తితో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. దీంతో పాటు పార్టీలో గాలిలో కాల్పులు కూడా జరిగాయి. విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

April 11, 2023 / 10:22 AM IST

Drugs seized: బెంగళూరులో 8.2 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, ఐదుగురు విదేశీయులు అరెస్ట్

కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు నిఘా పెంచారు. నగరంలో జరుగుతున్న ప్రతి అనుమానాస్పద కార్యకలాపాలపైనా అధికారులు నిఘా పెడుతున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో డ్రగ్స్(drugs) స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసి ఐదుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుల నుంచి రూ.8.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

April 11, 2023 / 10:04 AM IST

Rummy Ban స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్.. పెండింగ్ బిల్లులు ఆమోదం

రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేయడంతో వారు కొంత వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్ తమిళిసై తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు అకస్మాత్తుగా ఆమోదం తెలిపారు.

April 11, 2023 / 11:00 AM IST

Crime News : వీడు కొడుకా.. ఆస్తి కోసం అడ్డువచ్చిన వాళ్లందినీ గొడ్డలితో నరికి..

హమీర్‌పూర్ జిల్లాలో ఆస్తి(property) కోసం కన్న తండ్రినే చంపేశాడో కొడుకు. భూ వివాదం కారణంగా కలుయాగి కుమారుడు తన తండ్రిని పదునైన ఆయుధంతో హత్య చేశాడు. పట్టపగలు ఈ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

April 11, 2023 / 09:46 AM IST

national partyగా అవతరించిన ఆప్.. జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీ, ఎన్‌సీపీ, సీపీఐ

ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ న్యూస్.. ఆ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది.

April 10, 2023 / 09:27 PM IST

Amul కన్నా నందిని మంచి బ్రాండ్: డీకే శివకుమార్

కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ రోజు హసన్‌లో నందిని మిల్క్ పార్లర్‌ను సందర్శించారు. ఆమూల్ బ్రాండ్ కన్నా.. నందిని మంచి బ్రాండ్ అని చెప్పుకొచ్చారు.

April 10, 2023 / 08:10 PM IST

Imran Khan : ప్రధాని మోదీపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు..!

Imran Khan : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ గ‌త కొంత కాలంగా ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రశంసలు కురిపించడం విశేషం.

April 10, 2023 / 07:17 PM IST

Amit Shah: అరుణాచల్‌లో చైనా కొత్త పేర్లపై అమిత్ షా గట్టి కౌంటర్

తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన మీద చైనా అభ్యంతరం చెప్పడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. మన భూభాగాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఎవరూ లాక్కోలేరని డ్రాగన్ కంట్రీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు

April 10, 2023 / 07:08 PM IST

Jharkhand violence: జార్ఖండ్ ఘటనలో పదుల సంఖ్యలో అరెస్ట్

జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

April 10, 2023 / 06:41 PM IST

మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిన పిల్లలు

చిన్నారుల చేతుల్లో మొబైల్ ఫోన్లు. ఫోన్లకు బానిసలుగా మారుతున్న పిల్లలు.

April 10, 2023 / 06:14 PM IST

Coronaతో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వండి, ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పల్లా శ్రీనివాస రావు అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

April 10, 2023 / 05:56 PM IST