• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Delhi liquor scam: కవిత వ్యాఖ్యలపై సుకేష్ చంద్రశేఖర్ లాయర్ ఘాటు కౌంటర్

తనకు సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆయన లాయర్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

April 13, 2023 / 08:38 PM IST

Pawan Kalyan: విశాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయం మీద పవన్ కళ్యాణ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమంత్రి ప్రకటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు.

April 13, 2023 / 07:14 PM IST

Encounter of Atiq Ahmed’s son: పోలీసులకు యోగి కితాబు, కోర్టులు ఎందుకన్న అసద్

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తనయుడు అసద్ ఎన్ కౌంటర్ పైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

April 13, 2023 / 06:50 PM IST

Uttar Pradesh: దారుణం.. స్తంభానికి కట్టేసి.. రాడ్డుతో చితకబాది చంపేశారు!

ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.

April 13, 2023 / 06:03 PM IST

Wow..10 పూరీలు, సబ్జీ.. అగ్గువకే.. ధర ఎంతంటే..?

జైపూర్‌కు చెందిన జంట తక్కువ ధరకే పూరీ అందిస్తున్నారు. జైపూర్ రోడ్డు మీద పూరీ బండి పెట్టుకుని.. 10 పూరీలు, సబ్జీ కర్రీ రూ.30 రూపాయాలకే ఇస్తున్నారు.

April 13, 2023 / 06:02 PM IST

Reservations: కర్నాటక ముస్లీం రిజర్వేషన్ రద్దు, విచారణకు సుప్రీం ఓకే

కర్నాటకలో ముస్లీంలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేయడంపై సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

April 13, 2023 / 04:07 PM IST

BJP MLA MP Kumaraswamy రాజీనామా.. పార్టీ వీడుతున్న నేతలు

కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. టికెట్ రానీ నేతలు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి ఈ రోజు రాజీనామా చేశారు.

April 13, 2023 / 02:23 PM IST

Atiq Ahmed’s son killed: ఎన్‌కౌంటర్‌లో అతిక్ అహ్మద్ కొడుకు మృతి

రెండు నెలల క్రితం జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ తనయుడు అసద్, మరో నిందితుడు గులామ్ లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.

April 13, 2023 / 02:20 PM IST

Vizag Steel Plant పై కేంద్రం యూటర్న్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన

ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరంగా చేయాలని భావించడం లేదు’ అని ప్రకటించాడు. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

April 13, 2023 / 01:48 PM IST

దిగ్గజ మీడియా సంస్థ BBC Indiaపై ఈడీ కేసు నమోదు..

బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా గొంతును నరేంద్ర మోదీ తొక్కేస్తున్నారని కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు సబబు కాదని హితవు పలికాయి.

April 13, 2023 / 01:27 PM IST

Bihar:షాకింగ్.. అంత్యక్రియలు చేసిన 3రోజుల తర్వాత తిరిగి వచ్చిన వ్యక్తి

దిఘా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో అతని బంధువులు మృతదేహాన్ని దహనం చేశారు. కానీ అంత్యక్రియలు జరిగిన మూడు రోజుల తర్వాత వ్యక్తి సజీవంగా తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసి ఇంట్లో ఉన్నవారంతా షాక్ అయ్యారు.

April 13, 2023 / 12:16 PM IST

Nitin Gadkari :పోలీసుల అదుపులో గడ్కారీని బెదిరించిన వ్యక్తి .. విచారణలో షాకింగ్ నిజాలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతానని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన జయేష్ పుజారాను నాగ్‌పూర్ పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.

April 13, 2023 / 11:35 AM IST

Rajasthan News : ఇది కదా ప్రేమంటే… భర్త కోసం ఏకంగా మొసలితో పోరాడిన భార్య…!

Rajasthan : భర్త మీద ఏ భార్యకైనా ప్రేమ ఉంటుంది. భర్త ప్రాణాలతో ఉండాలని చాలా మంది పూజలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఓ మహిళ మాత్రం భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డు వేసింది. మొసలి నోటికి ఆహారంగా దొరికిన భర్తను కాపాడుకోవడానికి ఏకంగా పోరాటం చేసింది.

April 13, 2023 / 11:23 AM IST

Covid-19 ఒక్క రోజే పది వేల కరోనా కేసులు.. ఐదో వేవ్ వస్తుందా?

మహమ్మారి కరోనా వైరస్ (Corona Virus) మళ్లీ తీవ్రంగా దాడి చేస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఐదో వేవ్ (Fifth Wave) వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే రోజురోజుకు పాజిటివ్ కేసులు (Positive Cases) పెరుగుతున్నాయి. ఒక్క రోజే పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ కరోనా (Covid-19) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసుల వ్యాప్తి పెరగడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన...

April 13, 2023 / 10:57 AM IST

Karnataka: 23 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్(Jagadish Shettar)పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.

April 13, 2023 / 09:29 AM IST