రూ.లక్ష నోటు(Rs.1 Lakh Note)ను ముద్రించడం భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీస్ పాలనకు ప్రత్యామ్నాయంగా భారత సర్కార్ ఏర్పడటం సాధ్యమనే నమ్మకం బలంగా ఏర్పడింది. అప్పట్లో ఈ రూ.లక్ష నోటుకు ప్రపంచంలోని 10 దేశాల నుంచి మద్దతు లభించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. అయితే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారేందుకు ఢిల్లీ రౌస్ అవిన్యూ కోర్టు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ చేసుకుని డబ్బులు దోచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొ...
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని పితోర్ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నారు.
మూషిక జింక(Mouse Deer)లు సౌత్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని రెయిన్ ఫారెస్టులలో ఎక్కువగా కనిపించనున్నట్లు డైరెక్టర్ ధమ్షిల్ గన్వీర్ తెలిపారు. ఇవి ఇతర జింకలను చూస్తే సిగ్గుతో పారిపోతాయని, వీటి జాతి గురించి సమగ్ర అధ్యయనం జరగలేదని ఆయన అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్వితీయ విజయంలో సునీల్ కానుగోలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో కేబినెట్ మంత్రి హోదాతో సీఎం సిద్ధరామయ్యకు ముఖ్య సలహాదారుగా కానుగోలు ఎంపికయ్యారు.
బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఆదిపురుష్లో రావణుడిగా, ఎన్టీఆర్ 30లో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. సుశాంత్ సింగ్ సరసన 'కేదార్ నాథ్' అనే చిత్రంతో సారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఉజ్జయినిలో ప్రార్థనలు చేసింది.
ఇండియన్ పోస్ట్ తమ ఖాతాదారుల కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కొత్తగా రూపొందించిన ఈ కేవైసీ రూల్స్ వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంచలనాల కోసం.. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం యువత పిచ్చిపిచ్చి వేషాలకు (Stunts) పాల్పడుతున్నారు. వెర్రి వేషాలు వేస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సాహసాలకు (Adventures) ఒడిగట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు వైరల్ (Viral) కావడం కోసం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన స్నేహితుడితో కాసిన పందెం (Challenge) కోసం నడిరోడ్డుపై స్నానం (Bath on Road) చేశాడు....
ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి కూడా కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు కార్లు, స్కూటర్లు మాత్రమే తెలుసు. తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనం కూడా అడుగుపెట్టింది.
తన స్నేహితుడు మరణవార్త విన్న ఓ అఘారా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బంధాలకు దూరంగా ఉండే అఘారా తన స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు.
హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. 2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది.