కొత్త జెర్సీల్లో భారత్ క్రికెటర్లు మెరిశారు. మరో ఐదేళ్లకు బీసీసీఐతో అడిడాస్ కంపెనీ జెర్సీ స్పాన్సర్గా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో తమ లోగోతో కొత్త జెర్సీలను విడుదల చేసింది.
కేరళకు చెందిన బస్సు డ్రైవర్ ముత్తుపాండి రిటైర్మెంట్ డే రోజు భావోద్వేగానికి గురయ్యారు. బస్సు స్టీరింగ్, గేర్ బాక్స్, ఇంజిన్, ముందు భాగానికి నమష్కరించి, ముద్దు పెట్టాడు.
భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం భారతదేశంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాద వార్త విన్న వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి.
సెలబ్రిటీలకు అభిమానులు ఉండడం సహజం. అభిమానుల్లో కూడా వీరాభిమానులు ఉంటారు. అందులో క్రికెటర్లకు ఉండే అభిమానులే వేరు. క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
ఆపద (Emergency) సమయంలో ఆదుకునేవాడు దేవుడు (God). ఒడిశా రైలు ప్రమాదం (Train Accident) విషయంలో ఎందరో మానవతామూర్తులు (Humanitarians) కదిలి వస్తున్నారు. ఘోర ప్రమాదం సంభవించడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు (Passengers) తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదుకునేందుకు ఒడిశా (Odisha) ప్రజలు కదిలివచ్చారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచారు. సహాయ కార్యక్రమాల్లో (Social Service) పాలుపంచుకోవడమే కాదు రక్త...
ఒడిశా ప్రమాద మృతులకు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని.. రక్తదానం చేయాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పలువురు కేంద్ర మంత్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఒడిశా రైలు ప్రమాదంపై అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై స్వయంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
: లోయలతో కూడిన ప్రాంతం. సూర్యుని మొదటి కిరణం ఈ పర్వతాలను తాకినప్పుడు, ఆ ప్రాంతమంతా బంగారు కాంతితో మెరిసిపోతుంది. ఇక్కడ ఉదయం వేళకి భిన్నమైన దృశ్యం కనిపిస్తుందని అంటారు. అయితే ఇంత అందమైన ప్రదేశంలో హింస పదే పదే జరుగుతూనే ఉంటుంది.
ఒడిశా రైలు ప్రమాద వార్తతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వచ్చిన ఈ వార్తపై భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
రైలు ప్రమాదంలో ఏకంగా 400 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా వారి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో ఏపీలో ఆందోళన రేకెతుత్తోంది. వారి పరిస్థితి ఏమిటో..? క్షేమంగా ఉన్నారా లేదా లేదా అని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
డాక్టర్ వెబ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు అనేక యాప్లలోకి ప్రవేశించిన కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ను కనుగొన్నారు. ఇది గతంలో Google Play స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ కృత్రిమ మాల్వేర్ ఏకంగా 400 మిలియన్ సార్లు డౌన్లోడ్ చేయబడిందని గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ డాక్టర్ వెబ్ ప్రకారం 'SpinOk' అనే స్పైవేర్ ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కింద ఉన్న యాప్స్ ఫోన్ల...
సామాన్యులకు శుభవార్త. దేశంలో త్వరలో వంటనూనెల(cooking oils) ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు వంటనూనె పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం(central government) సూచించింది. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గిన నేపథ్యంలో వంటనూనె ధర లీటరుకు రూ.8 నుంచి రూ.12 తగ్గనున్నట్లు సమాచారం.
తెగిపడిన చేతులు, కాళ్ళు, రక్తంతో తడిసిన శరీరాలు, వేర్వేరు ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉన్న వ్యక్తుల శరీరాలు... ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న చిత్రాలు ఏదో చెబుతున్నాయి.