• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

IRDAI : ఒడిశా రైలు ప్రమాదంపై సుమోటో జారీ.. 10 లక్షల వరకు క్లెయిమ్

ఈ సంవత్సరంలో జరిగిన అతిపెద్ద కోరమాండల్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం IRDAI ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.

June 5, 2023 / 06:26 PM IST

Sakshi Malik: మేం ఆందోళనను విరమించలేదు.. న్యాయం జరిగేవరకు కొనసాగిస్తాం

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్ల ఉద్యమం ఇంకా కొనసాగుతోంది. అంతర్జాతీయ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) ఈ విషయాన్ని ధృవీకరించారు.

June 5, 2023 / 06:10 PM IST

Rajnath Singh:పాకిస్థాన్‎కు ఆయుధాలు ఇవ్వకండి అది దేశద్రోహి

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సోమవారం జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలపై ఇరువురు చర్చించుకున్నారు.

June 5, 2023 / 05:41 PM IST

World Environment Day:సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలన్న మోడీ

నేడు అంటే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాయి.

June 5, 2023 / 05:27 PM IST

Temples Dress Code: ఈ దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమలు..జీన్స్, పొట్టి బట్టల్తో వస్తే అనుమతి లేదు

భారత్‌(India)లోని పలు దేవాలయాలు(Temples) డ్రెస్ కోడ్‌(Dress Codes)ను అమలు చేస్తున్నాయి. దైవ దర్శనానికి వచ్చేవారు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని సూచిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, డెహ్రాడూన్, రిషికేష్ ఆలయాలకు పొట్టి దుస్తులతో వచ్చేవారిని నిషేధిస్తున్నట్లు మహానిర్వాణి పంచాయతీ అఖారా వెల్లడించింది.

June 5, 2023 / 05:06 PM IST

Indian Railways : 45 పైసలకే ₹10 లక్షల ట్రైన్‌ ట్రావెల్‌ బీమా

రైలు ప్రయాణం (train journey) కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్ చేసే సమయంలో కేవలం 45 పైసలకే 10 లక్షల బీమా కవర్ అవుతుంది.

June 5, 2023 / 04:06 PM IST

Saksi malik : రెజ్లర్లతో అమిత్ షా భేటీ.. నిరసన నుండి తప్పుకున్న స్టార్ రెజ్లర్!

తాజాగా, భారతీయ రైల్వేలో OSDగా చేరారు సాక్షి మాలిక్ (Saksi malik), బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్. రెజ్లర్ల ఉద్యమం ఇక నీరుగారిపోయినట్లేనని విమర్శలు వస్తున్నాయి.

June 5, 2023 / 03:43 PM IST

Odisha:లో పట్టాలు తప్పిన మరో రైలు

బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత పునరుద్ధరణ పనులు జరిగిన వెంటనే ఒడిశా(odisha)లో మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్‌ఘర్ జిల్లా(Bargarh district)లో నమోదైంది. బర్గర్‌లో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలులోని పలు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా స్...

June 5, 2023 / 11:31 AM IST

Chandrapur district: బస్సును ఢీకొన్న కారు..ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా(Chandrapur district)లో ప్రయాణిస్తున్న కారు ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు వెళ్లి ప్రైవేట్ బస్సు(accident)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. చంద్రపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా.....

June 5, 2023 / 11:10 AM IST

Ashwini Vaishnaw:పై ప్రశంసల జల్లు..పలువురికి ఆదర్శంగా నిలిచిన మంత్రి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర విషాదం జరిగి రెండు రోజులైంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండి ట్రాక్‌ల పునరుద్ధరణ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో కేవలం 51 గంటల్లోనే పూర్తి పనులను కంప్లీట్ చేయించి తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇది తెలిసిన సిబ్బందితోపాటు పలువురు మంత్రి చొరవను అభినందిస్తున్నారు.

June 5, 2023 / 10:43 AM IST

Bihar:లో చూస్తుండగానే కూప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్..సీఎం రాజీనామాకు డిమాండ్

బిహార్లో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

June 5, 2023 / 08:46 AM IST

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ

ఒడిశాలో రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) సిగ్నలింగ్ లోపం వల్లే జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్‌లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

June 4, 2023 / 07:39 PM IST

CM KCR: తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు

ప‌ట్టుద‌ల‌, కృషితో ముందుకుపోయి ద‌ళిత‌, గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన త‌ర‌గతులు, అగ్ర వ‌ర్ణాల్లో ఉన్న నిరుపేద‌ల‌ను కూడా స‌మాన స్థాయికి తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. తాగు, క‌రెంట్, సాగునీటి స‌మ‌స్య‌లను 9 ఏళ్లలో అధికమించామన్నారు. పోడు భూముల పంపిణీని బ్ర‌హ్మాండంగా నిర్వహించాలని, ఈ సీజ‌న్ నుంచే రైతుబంధు అందించే ప‌నిలో ప్ర‌భుత్వం ఉందన్నారు.

June 4, 2023 / 06:37 PM IST

​CM Jagan: రైలు ప్రమాదంలో చనిపోయిన ఏపీ వారికి రూ.10 లక్షల పరిహారం.. సీఎం జగన్ ప్రకటన

కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.

June 4, 2023 / 05:53 PM IST

West Bengal: స్టూడెంట్ ను ప్రేమించినందుకు టీచరుకు రూ.8లక్షల జరిమానా

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌లోని గ్రామ పంచాయతీ స్థానిక బాలికను ప్రేమిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయుడికి 8 లక్షల జరిమానా విధించింది.

June 4, 2023 / 11:52 AM IST