• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Odisha Train Accident: మృతదేహాల అప్పగింతలో గందరగోళం.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం

బాలాసోర్ రైలు ప్రమాదం(Balasore Train Accident)లో ప్రాణాలు కోల్పోయిన కొందరు ప్రయాణికుల మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష(DNA test) నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం(Odisha govt) నిర్ణయించింది.

June 6, 2023 / 04:44 PM IST

Rajasthan : కాంగ్రెస్‌కు బిగ్ షాక్… సచిన్ పైలట్ కొత్త పార్టీ ?

కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్ (Sacin pailaṭ) ఆధ్వర్యంలో నూతన పార్టీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి

June 6, 2023 / 04:57 PM IST

Balasore Train Accident: రైలు ప్రమాదం తర్వాత భోజనం చేయలేకపోతున్న NDRF జవాన్లు

ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన చిత్రాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించిన NDRFజవాన్లపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

June 6, 2023 / 04:22 PM IST

Rohith Sharma: టీమిండియాకు షాక్..రోహిత్ శర్మ చేతి వేలికి గాయం

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. రేపు లండన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో నేడు ప్రాక్టీస్ చేస్తుండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది.

June 6, 2023 / 04:16 PM IST

LSD Seizure:రికార్డు స్టాయిలో LSD డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్న NCB

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో( NCB) పెద్ద విజయం సాధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎల్‌ఎస్‌డి పెద్ద సరుకును ఎన్‌సిబి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మందుల ధర కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా.

June 6, 2023 / 04:07 PM IST

RBI : నూతన పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకొస్తున్న ఆర్‌బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ పని చేస్తున్నది

June 6, 2023 / 03:25 PM IST

Train accident : ఒడిశా రైలు ప్రమాదంలో కరెంట్ షాక్‌తోనే 40 మంది మృతి..

ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు వెల్లడించింది

June 6, 2023 / 03:05 PM IST

Kerala High Court: ఆడవారి శరీరాన్ని కేవలం లైంగిక కోణంతో చూడొద్దు

కేరళకు చెందిన ఓ మహిళపై తన అర్ధనగ్న శరీరంపై పిల్లలు పెయింటింగ్ వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..పెద్ద రచ్చ అయ్యింది. ఈ కేసు చివరకు కేసు కోర్టుకు(Kerala High Court) వెళ్లింది. దీంతో కేరళ హైకోర్టు నగ్నత్వానికి, అశ్లీలతకు తేడా ఉందని కీలక తీర్పునిచ్చింది.

June 6, 2023 / 01:00 PM IST

Accident: జాతరకు వెళ్తుండగా ప్రమాదం..ఐదుగురు ఏపీ వాసులు మృతి

కర్ణాటక(karanataka)లోని యాదగిరిగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) సంభవించింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదురుగు మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులు మునీర్, నయామత్, రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందినవారని తెలుస్తోంది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతర(ursu jatar...

June 6, 2023 / 08:24 AM IST

India’s First Self Driving Car: ఇండియాలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రెడీ

భారత్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఓ స్టార్టప్ కంపెనీ(Start Up company) ప్రారంభించింది.

June 5, 2023 / 10:37 PM IST

Video Viral: యూనివర్సిటీలో సిగరెట్లు తాగొద్దన్నందుకు రెచ్చిపోయిన విద్యార్థులు

విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

June 5, 2023 / 09:30 PM IST

Vinod Kumar : సౌత్ సెంట్రల్ రైల్వే లో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయండి : వినోద్ కుమార్

రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

June 5, 2023 / 08:16 PM IST

Gurugram : ఎంప్లాయిస్ బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు

ఓ కంపెనీ ఉద్యోగులు (Employees) పర్మిషన్ లేకుండా బయటకెళ్లేందుకు కుదరదంటూ ఆఫీసు డోరుకు తాళాలు పెట్టించింది

June 5, 2023 / 07:37 PM IST

IRCTC : ఇక రాత్రిపూట రైల్లో ఫోన్ మాట్లాడితే అంతే సంగతులు

మనం చేసే చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా ఇలాంటి తప్పు చేయకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.

June 5, 2023 / 07:09 PM IST

Airlines Companies: విపత్తు సమయంలో విమానయాన సంస్థలు మానవత్వం చూపండి

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1,000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

June 5, 2023 / 06:41 PM IST