ఒడిశాలోని బాలాసోర్లో 288 మంది ప్రాణాలు కోల్పోయి, 1,000 మందికి పైగా గాయపడిన విపత్కర ట్రిపుల్ రైలు ఢీకొనడానికి(Odisha train accident) గల కారణాలను(cause) గుర్తించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ఆదివారం తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మరణించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. రైల్వే మంత్రి(Raiway Minister) శనివారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలపై సమీక్షించారు. అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా రెస్క్యూ(Rescue) ముగించాలని ఆదేశాలు జారీ చేశారు.
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.
Joe Biden: ఒడిశా(Odisha)లోని బాలాసోర్(balasore) జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దాదాపు మూడు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల(Train accident)లో ఒకటి. ఈ ఘటనలో కనీసం 288 మంది మరణించారు. దాదాపు 1100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై అమెరికా(America) అధ్యక్షుడు జో బిడెన్(joe biden) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ...
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP)ల మధ్య పొత్తు ఉంటుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో శనివారం సాయంత్రం అమిత్ షా, జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.
Blood Donation: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తూ సంఘ్ వాలంటీర్లు కూడా గాయపడిన వారికి సహాయం చేయడానికి భారీగా ఆస్పత్రులకు చేరుకుంటున్నారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. అనంతరం అధికారులు కూడా ప్రధానికి ప్రాథమిక నివేదిక అందించారు. అనంతరం ప్రధాని మూడు రైళ్లు ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించారు. రైలు బోగీలను తిలకించి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు.
ఇయర్ బడ్స్ పెట్టుకొని కంటిన్యూగా మ్యూజిక్ విన్నారనుకొండి అంతే సంగతులు. మీ వినికిడి సామర్థ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. గోరఖ్పూర్లో ఓ యువకుడికి ఇలానే జరిగింది.
రెంటల్ బైక్/ సైకిల్ తీసుకునే ముందు ఆలోచించండి. మీకు ఎంత అవసరం ఉంటే అంత తప్పనిసరిగా రీఛార్జీ చేయండి. రీఛార్జీ అయిపోయిన తర్వాత సైకిల్/బైక్ ఆటోమేటిక్గా లాక్ పడి.. ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.
ఫిక్స్ డ్ కాంబినేషన్ అంటే.. రెండు లేదా అంతకుమించి యాక్టివ్ ఇంగ్రేడియెంట్స్ (కాంపౌండ్స్) కలయిక. డోసేజ్ కూడా ఫిక్స్ డ్ గా ఉంటుంది. అధిక శాతం ప్రజల ప్రయోజనం రీత్యా వీటి తయారీ, విక్రయాలు, పంపిణీని నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.