తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 21, ఆంధ్రప్రదేశ్లోని 18 స్టేషన్లు సహా దాదాపు 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) ఆదివారం(ఆగస్టు 6న) శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో(railway stations) రైల్వే మౌలిక సదుపాయాలను మరింత అప్గ్రేడ్ చేయనున్నారు.
గతంలో కొన్నిసార్లు విమానాన్ని పక్షి ఢీకొన్న సందర్భాలు చుశాం. మరికొన్ని సార్లు సాంకేతిక లోపం కారణంగా విమానం కిందకు దిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటివల మరో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ఏసీ(AC) పనిచేయకపోవడంతో(not working) ప్రయాణికులు 90 నిమిషాల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇండిగో విమానానికి సంబంధించిన వీడియోను ఈ మేరకు సోషల్ మీడియాలో...
వాల్నట్(walnuts) కాయ తెలుసు కదా మీకు. చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగులగొట్టడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇండియాకు చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఇప్పుడు తన నుదిటి తలతో అందరికంటే ఎక్కువగా వాటిని పగులగొట్టి ఏకంగా గిన్నిస్ రికార్డు(guinness world record) సృష్టించాడు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన హాట్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. షెర్లిన్ చోప్రా ఓ మీడియా సంభాషణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
రక్తం తాగుతానంటూ ఒక వ్యక్తి మిత్రుడి మెడ కొరికాడు.
మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. అందులో టీవీ ప్రసారాలు వస్తాయ్.. ఇంటర్నెట్ లేకుండా మొబైల్లో టీవీ ప్రసారాలు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారా.. సాధ్యమే అంటోంది కేంద్ర ప్రభుత్వం.
చంద్రయాన్3 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక ప్రకటన చేసింది. ఈ ల్యాండర్ సేఫ్గా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది.
బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచాయి
మనిషి ముఖకవళికలతో ఎలుగుబంటి నడుస్తూ హావభావాలను ప్రదర్శిస్తోంది. ఆ వీడియోపై జనాలు ట్రోలింగ్ ప్రారంభించారు.
సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం నేటి యువత కొందరు దుస్సాహసాలు చేస్తూ కోరి కష్టాలు తెచ్చుకొంటున్నారు.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన అమ్మాయితో డేట్కు వెళ్లిన ఓ వ్యక్తికి రెస్టారెంట్ బిల్ విషయంలో వివాదం తలెత్తతింది. అతనితో వచ్చిన అమ్మాయి జారుకుంది. హోటల్ యజమాని, సిబ్బంది అతనిపై లైంగిక దాడి చేసి, అశ్లీల వీడియోలు తీసి, డబ్బులు, ఫోన్ అపహరించారు.
పరీక్షల్లో విఫలమై, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఇతరత్రా కారణాలతో రైతుల కన్నా ఎక్కువగా విద్యార్థులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఏడాదికి ఎంత మంది మరణించారో ఇప్పుడు చుద్దాం.
ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆక్టోబర్ 31 వరకు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.