అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నారు.
విద్యార్థలు కాళ్లకు చెప్పులు తొడిగి నెటిజనుల చేత ప్రశంసలు అందుకుంటుంది నటీ మాళవికా శర్మ.
థానే నగరంలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది
ఇంట్లో మహిళలు విధిగా పొదుపు చేయాలని సుధామూర్తి చెబుతున్నారు. ఆ డబ్బే అత్యవసర సమయాల్లో పనికి వస్తోందని వివరించారు.
భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం భారతీయ టూర్ గ్రూపుల కోసం స్కెంజెన్ వీసా నియామకాలను నిలిపివేయలేదు. ఈ సమాచారాన్ని భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
కార్గిల్ యుద్ధంలో పోరాడిన 65 ఏళ్ల రిటైర్డ్ సైనికుడు తన భార్య మణిపూర్లో ఊరేగించిన ఘటనపై స్పందించారు. ఆ వీడియోను దేవుడే వైరల్ చేయించాడని తెలిపారు.
ముంబైలోని చెంబూర్లోని ఎన్జీ ఆచార్య, డీకే మరాఠా కాలేజీలో విద్యార్థినులు కాలేజీలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించారు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగుళూరులో ఓ వ్యక్తి రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడంతో అతనికి పోలీసులు గుణపాఠం నేర్పించారు.
ఇద్దరి మధ్య గొడవలో భార్య వేలను కొరికి మింగేశాడు భర్త. 23 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఒక్క రోజు కూడా ఫిర్యాదు చేయలేదని భార్య అంటోంది.
సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయోలో అంతకు ముందు రాసిన వ్యాఖ్యలను మార్చాడు.
ఘజియాబాద్లో ఓ వృద్దుడిని మహిళ కర్రతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ED Raids:హీరో మోటోకార్ప్ దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీల్లో ఒకటి. హీరో మోటో ఎండీ పవన్ ముంజాల్తో పాటు కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ప్రదేశాలపై ఈడీ ఇటీవల దాడులు చేసింది.
ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి విషయంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా(china) నుంచి ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించింది. ఇవి వెంటనే (ఆగస్టు 3) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
జ్ఞాన్వాపి మసీదు ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఆలయం చరిత్రం ఏం చెబుతుందనే విషయాలు కూడా ఇక్కడ చుద్దాం.