కొవిడ్ కొత్త వేరియంట్ బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వైద్యారోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు.
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడగా..ఈరోజు మరణించారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ జరిపాయని పోలీసులు తెలిపారు.
భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఓ ఏనుగు కంచెను తీసి, దాటిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.
అన్ని EWS (ఆర్థికంగా బలహీన వర్గాలు)కి పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రూ.8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు చిరంజీవి స్వాస్థ్య బీమా యోజన ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.
భారత యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆసియా కప్, వన్డే ప్రపంచకప్లో భారత మిడిలార్డర్లో రాణిస్తాడు అనుకుంటున్న తరుణంలో తన బ్యాటింగ్ తీరుపై మాజీ సెలెక్టర్ సబా కరీం, భారత మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ కీలక సూచనలు చేశారు.
రాహుల్ గాంధీని కేరళలోని వాయనాడ్ స్థానం నుంచి మళ్లీ ఎంపీగా ప్రకటించడంతో పాటు వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో (లోక్సభ ఎన్నికలు 2024) బరిలోకి దిగేందుకు మార్గం తెరుచుకుంది.
ప్రముఖ భారతీయ హనీ ఉత్పత్తి కంపెనీ డాబర్ తేనెలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు పలు వార్తలు వైరల్గా మారాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
మీకు ఐటీ రిఫండ్ వచ్చిందంటూ మెసేజ్ వచ్చిందా? దాంతో పాటు బ్యాంక్ ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్ పంపుతున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
హర్యానా నుహ్ జిల్లాలో అల్లర్లకు కారకులైన బంగ్లాదేశ్ అక్రమ వలుసదారుల ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.
మహిళ అంజు(anju) ఫేస్బుక్ ప్రేమ(Facebook love) ఇప్పుడు ఆమె ఫ్యామిలీకి కష్టంగా మారింది. ఆమె సీమాంతర ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఏకంగా పాకిస్థాన్కు పారిపోయింది. దీంతో భారత్లో ఉన్న తన కుటుంబం, బంధువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.
ప్రతిపక్షాల 'ఇండియా' కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(mamata banerjee) కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కూటమి దేశానికి అనుకూలంగా ఉందని ఆమె అన్నారు.
ఓ ప్రియురాలు పదేపదే తన ప్రియుడికి ఫుడ్ ఆర్డర్ చేస్తుండటంతో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ఆసక్తికరంగా స్పందించింది.