హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది.
దేశంలో తొలి హైడ్రోజన్ బస్సును నడిపేందుకు కేంద్రం సద్ధమైంది. మొదటగా ఆ బస్సును మరో మూడు నెలల పాటు సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో కేంద్రం పరీక్షించనుంది.
సాధారణంగా మద్యం షాపుల ముందు మనుఘలు మందు కోసం బారులు తీరి ఉంటారు. అయితే మందు షాప్ ముందు కేవలం మనుషులు మాత్రమే కాకుండా కోతులు (Monkeys) కూడా ఉంటాయని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.తాజాగా ఒక కోతి ఏకదాటిగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారింది.ఎవరైనా బాగా అల్లరి చేస్తే ‘కల్లు తాగిన కోతి‘ అనే సామెతను వాడుతుంటారు. అయితే రియల్గా ఓ కోతి మందు […]
మహీంద్రా ఎక్స్యూవీ700 కార్ల మరోసారి రీకాల్ చేసింది
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డు వేడుక ఆదివారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జరగనుంది. అయితే రతన్ టాటా ఈ రోజు అంటే శనివారం తన నివాసంలో అవార్డుతో సత్కరించారు. ఈ సన్మానం సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో భారీగా మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్ మొత్తం పొగతో నిండిపోయింది. స్థానికులు భయాందోళన చెందారు.
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా (Rivaba Jadeja) మునిసిపల్ మేయర్ బినా కొతారి, ఎంపీ పూనంబెన్ మాదం(Poonamben Maadam)తో గొడవకు దిగారు. గుజరాత్లో ఇటీవల బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజా, ఎంపీ, మున్సిపల్ మేయర్తో వాగ్వాదం పెట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై రివాబా జడేజా స్పందిస్తూ… అమర జవాన్లకు ఈ కార్యక్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం (MP Poonamb...
పెళ్లిలో వేడుకల్లో ఫొటో గ్రాఫర్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది
ఆర్బీఐ బ్యాంకులకు షాక్ ఇచ్చింది. వడ్డీల రూపంలో అధిక పెనాల్టీలు విధించే బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేది నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని ప్రకటించింది.
హార్ట్ఎటాక్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. సెలబ్రెటీలు గుండెపోటులకు గురవుతున్నారు. తమిళ టీవీ నటుడుకి స్ట్రోక్ వచ్చి మరణించాడు.
అనాకాడమీ చేసిన చిన్న పొరపాటుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది #UninstallUnacademy అంటూ సోషల్ మీడియాలో ట్రైండ్ క్రియేట్ చేశారు. చదువుకున్న నేతలకే ఓటు వేయాలని ఓ ఉపాధ్యాయుడు చెప్పిన నేపథ్యంలో అతన్ని తొలగించారు. దీంతో ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
దేశంలోని మొత్తం ఎంపీల ఆస్తులను బయటపెట్టింది ఎడీఆర్ సంస్థ. దీనిలో భాగంగా అందరికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఎంపీలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం బీజేపీ 85 మంది ఎంపీల ఆస్తుల కన్న వీరి ఆస్తి రెండింతలు ఉంది.
అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు దుండగులు. సినిమాలో మాదిరిగా మ్యాజిక్ అద్దం పేరుతో ఏకంగా రూ.9 లక్షలు టోకరా పెట్టారు. అలస్యంగా నిజం తెలుసుకున్న బాధితుడు నెత్తినోరు బాదుకున్నాడు. పోలీసులను సంప్రదించాడు.
భారత్కు పొంచి ఉన్న మిడతల ముప్పు ఉంది
ముంబయిలో చిన్న అపార్థం ఓ వ్యక్తి ప్రాణం తీసింది.