బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ విల్లాను వేలం పాటను బ్యాంక్ ఆఫ్ బరోడా వెనక్కి తీసుకుంది. దీని వెనక బీజేపీ ఉందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.
సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ కావాలి అనుకునేవారికి ఎదురవుతున్న ప్రధాన సమస్య కాస్టింగ్కౌచ్. దీనిపై సీనియర్ నటి జయప్రద స్పందించారు.
ఐర్లాండ్ గడ్డపై అతిథ్య జట్టును సులభంగా ఓడించింది భారత్. ఇండియా ప్రధాన టీమ్లోని ఆటగాళ్లు లేకున్నా సత్తా చాటింది.
హిందూ సంప్రదాయాల ప్రకారం నాగ పంచమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. పుట్టలో పాలుపోసి మొక్కుకుంటారు.
వీధిలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఓ సన్యాసి కిరాతకంగా చంపాడు. భుజాలపైకి ఎత్తుకుని నేలకేసి బాదాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
బాయ్స్ హాస్టల్లో మారణాయుధాలు లభించడంతో పోలీసులు షాక్ అయ్యారు. తనిఖీల్లో 30 బాంబులు, పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు.
జియో యూజర్లకు శుభవార్త. తమ కస్టమర్ల కోసం జియో నెట్ఫ్లిక్స్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ప్రత్యేక ప్లాన్ను తెచ్చింది.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఈ విమానం శనివారం గ్రామానికి చెందిన పొలంలో కూలిపోయింది. ఇది మానవరహిత వైమానిక వాహనం (UAV), అంటే పైలట్ లేదా వ్యక్తి అందులో ఉండరని అధికారిక వర్గాలు తెలుపుతున్నాయి.
మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు, వారు తమ ఆర్థిక స్పృహను కోల్పోతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw)..భారత మాజీ ఆర్బిఐ చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram rajan)కు కౌంటర్ ఇచ్చారు. ఎవరి తరపునో ఉంటూ చాటుగా మాట్లాడటం కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా ఆయనకు పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో నివాళులర్పించారు. అంతేకాదు ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ(modi) పేరు మీద CSIR-NBRI పరిశోధన చేసి సరికొత్త కమలం(lotus) పువ్వను రూపొందించారు. అంతేకాదు దానికి నమోహ్ 108(Namoh 108) అనే పేరు పెట్టి ఇది ఏకంగా 10 నెలల పాటు వికసిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి దీని ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
సీఎం యోగి ఆదిత్యా నాథ్ ను కలిసేందుకు రజనీకాంత్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం యోగి పాదాలను తాగి అభివాదం చేశారు.
లడఖ్లో దారుణం జరిగింది. 9 మంది జవాన్లు వీరమరణం పొందారు. లోయలో ఆర్మీ వాహనం పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి సీఎం కేజ్రీవాల్ ఎన్నికల హామీ ఇచ్చారు
దేశవ్యాప్తంగా ఉల్లిధరలను అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతిపై 40 శాతం ట్యాక్స్ విధిస్తూ ప్రకటన చేసింది.