వెల్లుల్లితో క్యాన్సర్ నయం’ లేదా రేడియేషన్ థెరపీకి బదులు సీ విటమిన్ తీసుకోండి’ అంటూ ఉన్న వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్ ప్రకటన చేసింది.తప్పుదోవ పట్టించే (Misinformation) వీడియోలకు సంబంధించి ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ (YouTube) సంచలన ప్రకటన చేసింది. పలు ఆరోగ్య సమస్యలు, చికిత్సలు, ఔషధాలపై అసత్య సమాచారంపై తమ విధానాలను క్రమబద్ధీకరిస్తామని పేర్కొంది. వైద్యాధికారులతోపాటు ప్రపంచ ఆ...
భార్యభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. ఏదో ఒక్క సందర్భంలో ఒకరినొకరు తిట్టుకోవడం
ఓ కస్టమర్ చికెన్కు ఆర్డరివ్వగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిన ఘటన ముంబై బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో జరిగింది
బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషన్లో ఓ ముస్లిం బాలుడిని కొందరు వ్యక్తులు ఎలా కిరాతకంగా కొడుతున్నారో వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలబడ్డ ఓ పోలీస్ అధికారి కూడా వీడియోలో కనిపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ సమావేశంలో విశ్వకర్మ యోజన, రైల్వేలు, ఈ-బస్ సర్వీస్ లకు సంబంధించిన ఏడు బహుళ-ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ-బస్సు ట్రయల్ను నిర్వహించనున్నారు.
జయనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితుడు నగేష్ (పేరు మార్చాం) అన్నమ్మకు తన స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. అన్నమ్మ ఐదేళ్ల కుమారుడికి క్యాన్సర్ ఉందని, అందుకే తనకు డబ్బు అవసరమని నగేష్ దగ్గర వాపోయింది. అదే రోజు నగేష్, అన్నమ్మ ఓ హోటల్లో కలుసుకున్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశలో ఉంది. ప్రస్తుతం చంద్రుడి చివరి కక్ష్యలోకి ప్రవేశించిన ల్యాడర్ ఆగస్టు 17వ తేదిన మరో కీలక ఘట్టానికి చేరుకుంటుంది. ఈ మేరకు ఇస్రో కీలక అంశాలను ట్వీట్ చేసింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ ఎయిర్పాడ్స్ ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఎయిర్ పాడ్స్లల్లో దిగ్గజ కంపెనీ అయిన యాపిల్ అంటే అందరికీ ఇష్టమే. ఇకపై ఆ సంస్థ ఎయిర్పాడ్స్ మన దగ్గరే తయారు కానున్నాయి. దీంతో వాటి రేట్లు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇండియాలోకి త్వరలో కొత్త టెక్నాలజీ రానుండి. 6జీ టెక్నాలజీ అందర్నీ కనువిందు చేయనుంది. ఇంటర్నెట్ యుగంలో విప్లవాత్మక మార్పులను 6జీ తీసుకురానుంది.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో భవనం కూలింది. ఈ ఘటనలో ఐదు మంది మరణించగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంపై కోతులు తిరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
టమాట అయిపోయింది.. ఇప్పుడు అరటి పళ్ల వంతు వచ్చింది. బెంగళూరులో కేజీ అరటి పళ్లు రూ.100కు విక్రయిస్తున్నారు. డిమాండ్కు తగిన సప్లై లేకపోవడంతో ధర ఒక్కసారిగా పెరిగింది.
జగదీశ్వరన్ రెండు ప్రయత్నాలలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో అవసరమైన మార్కులు సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో నిరాశకు గురయ్యాడు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. అతని తండ్రి సెల్వశేఖర్ తన కుమారుడి మరణానికి నీట్ నిర్వాహణే కారణమని ఆరోపించారు. సెల్వశేఖర్ కూడా సోమవారం ఉరివేసుకుని శవమై కనిపించాడు.
నేడు దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 21 గన్ సెల్యూట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ప్రధాని మోదీ 6జీ సాంకేతికత గురించి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు