హిమాచల్ ప్రదేశ్లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మరోసారి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతోంది.
రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో హీరోయిన్ తమన్నా డ్యాన్స్ చేసిన నువ్వు కావాలయ్య పాట ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. జపాన్ దేశం టోక్యోనగరంలో ఈ పాట ఉర్రుతలూగిస్తుంది. అక్కడి యువతులు తమన్నాను మరిపించేలా స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీఐపీ ప్రభుత్వ అధికారులకు సరైన్ తొలగించి, భారతీయ సంగీతం వినపడేలా కేంద్రం కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీని ద్వారా శబ్దకాలుష్యం తగ్గుతుందని వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రంలో మళ్లీ ఆదివారం రాత్రి వానలు దంచికొట్టాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 16 మంది మృత్యువాత చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.
మహారాష్ట్రలోని థానే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 18 మంది రోగులు మృతి చెందారు. దీనిపై సీఎం ఏక్నాథ్ శిండే సైతం స్పందించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇంత మంది ఒకేసారి చనిపోవడం స్థానికంగా కలవరం రేపుతోంది.
Kerala: కేరళలోని కొచ్చిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న ఏడేళ్ల చిన్నారికి యాంటి రేబిస్ ఇంజెక్షన్ ఎక్కించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేరళ ప్రభుత్వం హడావుడిగా స్పందించింది.
దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పద్దతిలో సైబర్ కేటుగాళ్లు మోసగాళ్లకు పాల్పడుతున్నారు. కొత్త టెక్నిక్ ఉపయోగించి ఓ వ్యక్తి వద్ద నుంచి లక్షలు కొల్లగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Snake Video: ఇంటర్నెట్ ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూసిన ప్రజలకు అవి ఎప్పటికీ గుర్తుంటాయి. వాటిపై ప్రజల మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తుంటుంది.
మహిళ 27 వారాల గర్భవతి. కానీ ఆమె గుండెలో రంధ్రంతో సహా అనేక శారీరక సమస్యలు ఉన్నాయి. దీంతో వైద్యులు ఆమెకు వైద్యులు వీలైనంత త్వరగా అబార్షన్ చేయాలని సూచించారు. అయితే దీనికి కోర్టు అనుమతి అవసరం.
హర్యానా(haryana)కు చెందిన ఎనిమిదేళ్ల ఏండ్ల చిన్నారి అర్షియా గోస్వామి(Arshiya Goswami) ఓ అరుదైన ఘనతను సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సత్తా చాటింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే 62 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించుకుంది.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని పోర్ట్ బిజినెస్ ఆర్మ్(adani ports) అదానీ పోర్ట్స్ SEZ లిమిటెడ్ ఆడిట్ విభాగం నుంచి వైదొలుగుతున్నట్లు డెలాయిట్(Deloitte) సంస్థ నిన్న(ఆగస్టు 12న) ప్రకటించింది. ఈ నేపథ్యంలో MSKA & Associates సంస్థ కొత్త ఆడిటర్గా ఎంపికైంది. అయితే డెలాయిట్ ఎందుకు తప్పుకుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
చెన్నైలో శనివారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asia Hockey Champions Trophy 2023) ఫైనల్లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ పోరులో మలేషియాను 4-3 తేడాతో ఓడించి భారత్ గెలిచింది.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
భారత్లోని 23 లక్షల అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది. చిన్నారులపై లైంగిక దాడి, అశ్లీలత, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేస్తూ ప్రకటన చేసింది.
స్కూల్పై పిడుగుపడటంతో 17 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.