మూడు వారాల గందరగోళం తర్వాత కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) ఈరోజు IPC, CrPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మూడు కొత్త బిల్లులను(three bills) ప్రవేశపెట్టారు. ఇవి నేరాల విషయంలో పౌరులకు కఠిన శిక్షలు వేయనున్నట్లు తెలిపారు.
పార్లమెంటులో రాహల్ గాంధీ(rahul gandhi) 'ఫ్లయింగ్ కిస్' ఇచ్చిన అంశంపై బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్(neetu singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు అమ్మాయిల కొరత లేదని అన్నారు. ఒక వేళ ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినా అర్థం ఉంటుందని..కానీ 50 ఏళ్ల మహిళకు రాహుల్ అలా ఎలా చేస్తారని ఆమె ఎద్దేవా చేశారు.
దాదాపు 50 ఏళ్ల తరువాత మళ్లీ అంతరిక్షంలోకి రష్యా రాకెట్ను ప్రయోగించింది. ఇండియా చేపట్టిన చంద్రయాన్3కి పోటీగా రష్యా లూనా-25ని ప్రయోగించడం విశేషం. అయితే ఇది ఇండియా రాకెట్ కంటే ముందే అక్కడికి చేరుకుంటుందని అంటున్నారు.
ఉపాధ్యాయులకు బయపడి స్కూళ్లకు వెళ్లని విద్యార్థులు చాలా మంది ఉంటారు. కొంత మంది పిల్లలకు మాములుగానే బడి అంటే భయం ఉంటుంది. దానికి తోడు టీచర్ల భయం కూడా..ఈ నేపథ్యంలో ఓ టీచర్ ఓ స్కూల్లో విద్యార్థులకు వారి మాదిరిగా యూనిఫాం ధరించి పాఠాలు బోధిస్తున్నారు. అది పలువురిని ఆకర్షిస్తుంది.
డేటింగ్ యాప్లో పరిచయం అయిన అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన హ్యర్యానా గురుగ్రామ్లో జరిగింది. పరిచయం అయిన వ్యక్తి హోటల్కు పిలిచి తినే పదార్థంలో మత్తు కలిపాడు. తన స్నేహితుడు ఇద్దరు కలిసి అమ్మాయిపై అత్యాచారం చేశారు.
విద్యార్థులు, ఉద్యమకారుల ఆత్మబలిదానాలపై ఏర్పిడిన తెలంగాణ ప్రస్తుతం కేసీఆర్ చేతిలో దోపిడికి గురైందని బీజేపీ రాష్ట్ర వ్యహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్(tarun chugh) వ్యాఖ్యానించారు. ప్రతి పనిలో కేసీర్ భారీగా కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు..
ఓ ఎమ్మెల్యే కుమారుడు(mla son) ఓ వ్యాపారం డీల్ విషయంలో కంపెనీ సీఈఓ(CEO)ను ఏకంగా తుపాకీ పట్టుకుని బెదిరించాడు. అంతేకాదు అతన్ని వాహనంలో ఎక్కించుకుని పట్టపగలే తీసుకెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారింది.
మహిళా ప్రయాణికురాలి మీద ఉబర్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డు మీద దాడి చెయ్యడం కలకలం రేపింది.
సంజీవ్ కపూర్ తనకు ఇష్టమైన వంటలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ చెఫ్గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం ఆయన ఆదాయం రూ.750 కోట్లు. భారతదేశంలో ఆయన టాప్ చెఫ్గా కొనసాగుతున్నాడు.
విపక్ష కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
ఫ్లిప్ కార్ట్ తాజాగా మరో భారీ డిస్కౌంట్ల జాతరకు రంగం సిద్ధం చేసింది.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ అయిన ట్విట్టర్ యాడ్స్ రాబడి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంతో ట్విట్టర్ యూజర్లు నగదును సంపాదించుకునే అవకాశాన్ని ఎలాన్ మస్క్ కల్పించారు.
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు.
ఇస్రో చంద్రునిపైకి పంపిన చంద్రయాన్3 భూమి ఫోటోలను తీసింది. మూడు రోజులకు ముందు చంద్రుని ఫోటోలు పంపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23వ తేదిన చంద్రుని ఉపరితలంపై ఇది ల్యాండ్ కానుంది.
తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చెల్లెలిపై ఓ మహిళ కాల్పులు జరిపింది