సైన్యంలో పనిచేస్తున్న యువకుడికి వినూత్నంగా స్వాగతం పలికారు
గదర్2 మూవీ థియేటర్లో ప్రదర్శితం అవుతుండగా ఓ వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ భారత చరిత్రలో 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయనకంటే ముందుగా మరో ఇద్దరు ఎక్కువ సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. వాళ్లెవరో? జాతినుద్దేశించి వాళ్లు ఎన్నిసార్లు ప్రసంగించారో ఇప్పుడు తెలుసుకుందాం.
యూట్యూబ్లో నచ్చని ఫీడ్ వస్తే సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ తొలగించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో మళ్లీ ఆ కంటెంట్ మీకు కనిపించదు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 54 మంది దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాల వల్ల చార్ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.
ప్రపంచ ఆసియా కప్లో భాగంగా ఇండియన్ టీమ్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఉత్తీర్ణులైన వారికి తుది జట్టులో స్థానం ఉంటుంది.
విమానంలో ప్రయానం అంటే అందిరికి సారదానే ఉంటుంంది కాని అది సాధారణ ప్రజలకు అందదని చాలా మంది ప్రయాణాలకు దాని వైపు కూడా తొంగి చూడారు. అలాంటి వారికోసమే స్పెస్జెట్ ఎయిర్లైన్ సంస్థ కేవలం రూ.1515కే ఫ్లైట్ టికెట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వేడుకగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గల స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
ఉత్తరప్రదేశ్లోని బనారస్లో వింత ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్లో రైలు చిక్కుకుంది.
యాభై శాతం సబ్సిడీతో ట్రాక్టర్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది
ఒడిశా రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
తాజాగా ఆమె ఇన్స్టాగ్రాంలో నిర్వహించిన Ask Me Anything సెషన్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దీటుగా బదులిచ్చారు.
బార్బెరీలు, పిస్తాలు, జీడిపప్పు, ఆరెంజ్ పీల్తో పాటు చికెన్ బ్రెస్ట్ ముక్కలతో వండిన రైస్ పదార్ధమే భారతీయ ముతంజన్ పులావో అని చెప్పుకోవాలి.
చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో ప్రపంచ దేశాలు గర్వించే రహస్యాలను బయటపెట్టింది.
టీమ్ ఇండియా కీలకమైన నాలుగో స్థానం లో ఎవరు ఆడతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది.