• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Wagh nakh: 200 ఏళ్ల త‌ర్వాత..భార‌త్‌కు శివాజీ ఆయుధం

200 ఏళ్ల తర్వాత భారతదేశానికి శివాజీ ఉపయోగించిన పులి పంజా(Wagh Nakh) ఆయుధం తిరిగి రానుంది. ప్రతాప్ గఢ్ యుద్ధంలో ఉపయోగించిన కీలకమైన ఈ ఆయుధాన్ని శివాజీ ఉపయోగించి ప్రత్యర్థులను మట్టుబెట్టాడు. ఆ తర్వాత అనేక రాజ్యాలను కైవసం చేసుకున్నారు.

October 2, 2023 / 11:14 AM IST

PM MODI హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పు..ప్రతి వ్యక్తిపైన ఎంతో తెలుసా..?

PM MODI కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023 మార్చి 31 వరకు భారత ప్రభుత్వం రూ.155 లక్షల కోట్ల అప్పులు చేసింది.

October 2, 2023 / 10:46 AM IST

Muzaffarnagar: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో 8 మంది నిర్దోషులు.. 510 కేసుల్లో ముగ్గురికి మాత్రమే శిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013లో జరిగిన మత అల్లర్లకు సంబంధించిన కేసులో కోర్టు తన తీర్పును వెలువరించింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఎనిమిది మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, విచారణ సమయంలో ఒక నిందితుడు మరణించాడు. సీనియర్ డిఫెన్స్ న్యాయవాది ప్రదీప్ మాలిక్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 8, 2013న ఫుగానా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిసాద్ గ్రామంలో మతపరమైన అల్లర్లు చెలరేగాయి.

October 1, 2023 / 06:54 PM IST

Jammu Kashmir : జమ్మూలో ఉగ్రవాదుల భారీ కుట్ర.. రూ. 300 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన ఉగ్రవాద (నార్కో-టెర్రర్) కుట్రను పోలీసులు ఛేదించారు. వాహనం నుండి 30 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

October 1, 2023 / 06:28 PM IST

Helicopterలో సాంకేతిక లోపం..పొలాల్లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ వీడియో వైరల్

భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో భోపాల్ సమీపంలోని మైదాన ప్రాంతంలో హెలికాప్టర్‌ను సేఫ్‌ ల్యాండ్‌ చేశారు.

October 1, 2023 / 02:28 PM IST

Electric Car పేలింది.. ఎక్కడ, ఎప్పుడంటే..?

ఈవీ వెహికిల్స్ కొనుగోలు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. కానీ ఓలా బైక్స్ పేలడంతో జనం ఆలోచనంలో పడ్డారు. ఇప్పుడు బెంగళూరులో ఓ కారు పేలింది.

October 1, 2023 / 12:13 PM IST

LPG cylinder : వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు

వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. సిలిండర్ రేటు భారీగా పెరిగింది.

October 1, 2023 / 11:57 AM IST

Tamil Nadu : లోయలోపడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది దుర్మరణం

తమిళనాడులో నీలగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు

October 1, 2023 / 10:09 AM IST

ISRO: మరో ఘనత సాధించిన ఇస్రో..ఆదిత్య ఎల్1పై కీలక అప్‌డేట్

ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆదిత్య ఎల్1 సూర్యునికి చేరువ కానుందని, ఈ మిషన్ విజయవంతంగా దూసుకెళ్తోందని ఇస్రో వెల్లడించింది.

September 30, 2023 / 10:32 PM IST

Uttarpradesh: టీచర్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లైక్ చేయాలని విద్యార్థులకు బెదిరింపులు

స్కూల్ టీచర్లు ఇన్‌స్టా రీల్స్‌కు అలవాటు పడటంతో విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారు. అయితే తమ రీల్స్ చూసి లైక్ చేయాలని టీచర్లు వేధింపులకు గురి చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కాస్తా రంగంలోకి దిగి పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి.

September 30, 2023 / 08:49 PM IST

Vande Bharat trains: 14 నిమిషాల్లోనే శుభ్రం..సరికొత్త విధానం!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్(Vande Bharat trains) ప్రయాణీకులకు సమయానికి అందుబాటులో ఉండే విధంగా రైల్వే శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లను 14 నిమిషాల్లోనే శుభ్రం(cleaning) చేసి తర్వాత ప్రయాణానికి సిద్ధం చేయనున్నట్లు తెలిపింది.

September 30, 2023 / 08:07 PM IST

Mother చేతిలో చిన్నారి.. రోడ్డుపై ఆపిన అంబులెన్స్, ఎందుకంటే..?

బీహర్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్ వల్ల ఓ అంబులెన్స్ గంట పాటు ఆగింది. అందులో ఓ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమకు దారి ఇవ్వాలని ఆ చిన్నారి తల్లి వేడుకున్న పోలీసుల మనసు కరగలేదు.

September 30, 2023 / 05:27 PM IST

NIA: ఈ ముగ్గురు ఉగ్రవాదులను పట్టిస్తే.. 3 లక్షల రివార్డు

ఢిల్లీలో ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాక్కున్నట్లు తెలుస్తోంది. వారు ఢిల్లీలోనే ఉన్నారా లేదా దేశంలో మరే ప్రాంతంలోనైనా తలదాచుకున్నారా అని అధికారులు అనుమానిస్తున్నారు.

September 30, 2023 / 04:59 PM IST

Terrorists Killed: కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు.. 2 మంది మృతి; పాక్ ఆయుధాలు, నగదు స్వాధీనం

ఉగ్రవాదులపై భద్రతా బలగాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. నిర్దిష్ట సమాచారం మేరకు కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లోని కుంకడి ప్రాంతంలో సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో సరిహద్దు దాటి వస్తున్న ఇద్దరు చొరబాటుదారులను భద్రతా దళాలు హతమార్చాయి.

September 30, 2023 / 05:04 PM IST

Rahul Gandhi: ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే ఇద్దరి మధ్య పోరాటం

మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చాలా బహిరంగ సభలను నిర్వహిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

September 30, 2023 / 04:24 PM IST