మంగళవారం రాత్రి సిక్కిం(sikkim)లో భారీ వర్షం కారణంగా లాచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. దీంతో ఆ ప్రాంతంలోని అనేక వాహనాలు కొట్టుకుపోగా..వాటిలో ఉన్న 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు.
స్లీపర్ కోచ్లతో కూడిన కొత్త వందే భారత్ రైళ్లు మరికొన్ని రోజుల్లోనే దేశంలో తిరగనున్నాయి. అందుకు సంబంధించిన స్లీపర్ కోచ్ కాన్సెప్ట్ చిత్రాలను కేంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అవి ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
సోమవారం అస్సోం, మేఘాలయలో భూమ కంపించింది. అలాగే మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి.
నేడు మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
దేశంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అసోం, మేఘాలయాలతో పాటుగా పొరుగు దేశాల్లో కూడా భూకంపం సంభవించింది.
విపక్షనేతలు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని బహిరంగ సభలో తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రధాని నరేంద్ర మోడి. వారికి రూట్ మ్యాప్, విజన్ లేదని ఎద్దేవ చేశారు.
మహిళా విద్యార్థులకు ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్శిటీ పీరియడ్ సెలవులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆఫీసుల్లో కూడా అటువంటి లీవ్స్ ఇవ్వాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సిమ్ కార్డులు తీసుకోవాలంటే ఇకపై పోలీసుల వెరిఫికేషన్ కచ్చితం. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సంస్థ ప్రకటించింది. సిమ్ కార్డుల జారీలో నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 లక్షల వరకూ జరిమానాను విధించనున్నట్లు డాట్ సంస్థ తెలిపింది.
స్వర్ణ దేవాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిన్నెల కడిగారు. ఇది వ్యక్తిగత పర్యటన, దైవ సందర్శన ప్రోగ్రామ్ అని.. ఎవరూ రావొద్దని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కార్యకర్తలను కోరారు.
ఉదయ్పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్కు సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు మార్గంలో భిల్వారా సమీపంలోని రైల్వే ట్రాక్పై ఎవరో రాళ్లను కనుగొన్నారు.
బీహార్ ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుల ఆధారిత సర్వేను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, బీహార్ జనాభా 13 కోట్ల కంటే ఎక్కువ. అందులో అత్యంత వెనుకబడిన తరగతి (EBC) 36.01 శాతం, ఇతర వెనుకబడిన తరగతి (OBC) 27 శాతం, షెడ్యూల్డ్ కులాలు 19.65 శాతం
తమిళనాడు సీఎం కుమార్తె సెంథామరై స్టాలిన్ సిర్కాజి సత్తైనాథర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కుమారుడు సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేస్తు ట్రోల్ చేస్తున్నారు. ఇది సనాతన ధర్మం(sanatana dharma) కాదా అని నిలదీస్తున్నారు.
భారీ వర్షంలో జీపీఎస్ను నమ్ముకొన్ని కారును నడిపిన యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు
ఓ చిన్నారి పట్ల ఇద్దరు వైద్యులు ప్రాణదాతలుగా మారారు. విమానంలో ప్రయాణిస్తుండగానే అస్వస్థతకు గురైన ఆరు నెలల చిన్నారిని ఇద్దరు వైద్యులు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన వివరాలు ఇప్పుడు చుద్దాం.
జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో ప్రముఖులు నివాళులర్పించారు.