ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వృద్ధులకే గుండెజబ్బులు వస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండె పోటు వస్తుంది.
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి గత నాలుగు రోజుల్లో మూడు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్లు పంపినందుకు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలోని గామ్దేవి పోలీసులు శనివారం (నవంబర్ 4) అరెస్టు చేశారు.
PM Modi: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం దుర్గ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ 'ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన'ని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు 39 మంది నాయకులను ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంను ఆరేళ్లపాటు రద్దు చేసింది. అయితే ఎందుకు అలా చేసింది ? ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రైల్వేస్టేషన్లలోనే రూమ్ సౌకర్యం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఆఫ్ లైన్లోనే కాకుండా ఆన్ లైన్లో కూడా రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి 2016లో నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది.
ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. తన డ్యాన్స్తో అలరించారు. తన సొంతూరికి చెందిన కళాకారులతో జానపద గీతానికి నృత్యం చేసి సందడి చేశారు.
నేపాల్లో ప్రకృతి విలయం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించి సుమారు 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel)పై ఈడీ(ED) పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్కు రూ.508 కోట్లు ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. ఈ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
ఎన్నికల వేళ భారీగా డబ్బు పట్టు బడుతోంది. ఛత్తీస్ గఢ్లో ఓ డ్రైవర్ ఇంట్లో భారీగా నగదు దొరికింది. రెండు చోట్ల రూ.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలో గాలి విషపూరితంగా మారింది. AQI 450 కంటే ఎక్కువ నమోదైంది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం 14 పనులను నిషేధించింది.
తమిళనాడులో ఓ కంపెనీ ఉద్యోగులకు దీవళి గిఫ్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఇచ్చింది
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు .స్కూల్కి రెండు రోజులు సెలవులు ప్రకటించారు