ఎక్కడో క్లోజ్లు తప్పితే ప్రభాస్ అస్సలు షూటింగ్లోనే ఉండడని చెబుతున్నారు. భలే కదా. ప్రస్తుతం ప్రభాస్ మూడునాలుగు సినిమాల పనిలో బాగా బిజీగా ఉన్నాడు. కానీ ఒక్క సినిమా వర్క్ అంత కూడా చేయడు. అందుకే ప్రభాస్ కన్నా ప్రభాస్ డూప్ బాగా బిజీగా ఉన్నాడు.
కన్నప్ప కథలో చిత్రవిచిత్రమైన సరికొత్త పాయంట్లని టచ్ చేశామని విష్ణు చెప్పడం అందరూ విపరీతంగా ఫీలవుతున్నారు. ప్రభాస్ పరమశివుడి పాత్రలో కనిపించడం సినిమాకి ప్లస్ అవుతుందని అనుకున్నాడు విష్ణు గానీ, అదే మైనస్ పాయంట్ అవుతుందని కొందరు విమర్శకులు అంటున్నారు. వీటన్నిటితో పాటు, ప్రతీ చోటా కన్నప్పకి గండంలాగే ఉంది వ్యవహారం.
లాభాలబాటలో శ్రీవిద్యానికేతన జెండా ఎగరేస్తోందనే చెప్పాలి. కానీ ఆ నిధులన్నిటిటీ మంచు విష్ణు దుర్వినియోగం చేసి, సినిమా నిర్మాణాలకి ఉపయోగించి, నీతినియమం లేకుండా బలాదూర్గా తయారయ్యాడనే ఆవేదనతోనే మంచు మనోజ్ తిరగబడ్డాడనే అధికారికంగా అందరూ అనుకున్న భోగట్టా
ప్రస్తుతం సినిమాటోగ్రాపీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కందులు దుర్గేష్ ఆ తర్వాత వ్యవసాయ మంత్రిత్వశాఖకు బదిలీ అవుతున్నారని కూడా తెలుస్తోంది. నాగబాబుని సినిమాటోగ్రాఫీ మంత్రిగా నియమించడమన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న సముచితమైన నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధిగా ఎనలేని రీతిలో దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు.
భారీ చిత్రాలకే గండాలు మొదలయ్యాయి. అటు రాజాసాబ్దీ అదే పరిస్థితి. ఇటు విశ్వంభర అంతే. ఇద్దరూ తిరుగులేని హీరోలు. మెగాస్టార్ ఆల్ టైం గ్రేట్ లెజెండ్ అయితే, ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ హీ మేన్ స్టేటస్ని ఎడాపెడా ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళ ఇమేజ్లు వాళ్ళ సినిమాలని గట్టెక్కించలేని దుస్థితి దాపురించింది.
ఎంతో వ్యయప్రయాసలకోర్చి ప్రముఖ నిర్మాత రాధామోహన్ నిర్మించిన భైరవం సినిమా ఈ నెల 30న విడుదలవుతుందనగా ఒక్కసారి పాత తప్పిదంలా అనిపించే ఓ ఘటన నిప్పు రాజేసింది. గతంలో ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసిన టైంటో కనకమేడల పెట్టిన పోస్ట్ ఇప్పుడు తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చి, దర్శకుడి మెడకి చుట్టుకుంది.
జగ్గారెడ్డి కొత్తగా తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. అదే సినిమా నటుడిగా. స్వంత నిర్మాణంలో ఆయనొక సినిమాకి సారధ్యం వహించడమే అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఇదేంటి ఈ కొత్త అవతారం అనుకునేవాళ్లు లేకపోలేదు. నిజానికి చెప్పాలంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆయన కత్తికి ఎదురేలేదు.
హీరో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కు ముందు థియేటర్లు బంద్ అనడం దుస్సాహసమేనని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏపీ ప్రభుత్వాన్ని ఎవరూ కలవలేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రతినిధులు కలవాలి కదా? అని చెప్పారు. గత సీఎంను సినిమా పెద్దలు ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. పవన్ పేషీ లేఖ సమర్థనీయమని పేర్కొన్నారు.
తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లేదని నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. AAA థియేటర్ తప్పించి మరే థియేటర్ తనకు లేదన్నారు. 15లోపు థియేటర్లు మాత్రమే తన చేతిలో ఉన్నాయని.. తన దగ్గర చాలా థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2 రోజుల నుంచి ఆ నలుగురు అంటూ వార్తలు రాస్తున్నారని అన్నారు. ఆ నలుగురిలో తాను లేనని.. ఆ నలుగురితో తనకు సంబంధం లేదని వెల్లడించారు.
‘కన్నప్ప’ మూవీ టీంకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పాడు. ‘భైరవం’ మూవీ ఈవెంట్లో ‘శివయ్యా’ అనే డైలాగ్ను వేరేలా వాడానని, అలా చేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఆ మూవీ కోసం చాలామంది కష్టపడ్డారని, ఒకరు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం సరికాదని చాలా బాధపడ్డానని చెప్పాడు. ఇటీవల మనోజ్.. శివయ్యా అంటే శివుడు రాడని, మనసారా తలుచుకుంటే ఏదొక రూపంలో వస్తాడన...
కమల్ హసన్, మణిరత్నం లాంటి ఉద్దండపిండాలు కొలువుతీరిన వేదిక. ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర సృష్టించిన యోధానుయోధులు. సినిమా చూస్తేనేమో చరిత్రమార్చే రేంజ్లో తయారైన ఓ కళాఖండం. అక్కడ వాళ్ళ సంబరాలతోనే పొద్దుపోయేంత నిడివి ఉన్నంత భారీ వ్యవహారం. అందులో, అటువంటి అతిరథమహారథుల సమక్షంలో ఓ పాత్రికేయుడికి అనురాగపూర్వకమైన గౌరవప్రపత్తులు లభించాయంటే మీడియా మొత్తం గర్వపడే క్షణాలవి.
వార్ 2 ట్రైలర్ తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలై ఓ రకంగా చెప్పాలంటే జూనియర్ స్టేటస్ని బాగానే పెంచింది. ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఎక్కడో తమ హీరోకి త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి, సరైన సముచితమైన గౌరవం దక్కలేదని పిచ్చెక్కిపోయిన మందికి వార్2 ట్రైలర్ కొంచెం కాలర్ ఎగరేసుకునే అవకాశాన్నిచ్చింది.
విజయ్ సేతుపతి, యోగిబాబు కాంబోపై నమ్మకం పెట్టుకుని ఆర్ముగ కుమార్ తీసిన రొటీన్ హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఏస్’. దర్శకుడి టేకింగ్లో కొత్తదనం లేదు. ఫస్ట్ హాఫ్ సాగదీతగా.. సెకండాఫ్ కాస్త థ్రిల్లింగ్గా ఉంటుంది. బోల్ట్ కాశీ పాత్రలో విజయ్ సేతుపతి ఒదిగిపోయాడు. జ్ఞానానందంగా యోగిబాబు నవ్వించే ప్రయత్నం చేశాడు. సైకో పాత్రలో పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు. రేటింగ్ 2.5/5.
దర్శకుడు కనకమేడల వ్యవహారం చూస్తుంటే నిజమేననిపిస్తోంది. శుభమా అని భైరవం సినిమా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతూంటే, ఎప్పుడో అజ్ఞానంతో, అవివేకంతోనో, ఒళ్లు కొవ్వెక్కో చేసిన కోతిపని ఇప్పుడు కనకమేడల మెడకి పాముల చుట్టుకుని బుసలు కొట్టి, సెగలు కక్కుతోంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా కనకమేడల విజయ్కి చుక్కలు చూపిస్తోంది
జీవితమంతా కొత్తవారిని ప్రోత్సహిస్తూ, వారి ద్వారా సూపర్డూపర్ హిట్లు నిర్మిస్తూ అతి తక్కువ కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్న ఘనత గడిచిన మూడు దశాబ్దాలలో దిల్రాజుకి తప్పితే మరొక్కరికి దక్కనే దక్కదు.