ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య హవా నడుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. దాంతో ఈ సినిమా సక్సెస్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే త్వరలోనే మెగాస్టార్ మరో రీమేక్తో షాక్ ఇవ్వబోతున్నారనే న్యూస్ వైరల్గా మారింది. అసలు వాల్తేరు వీరయ్య తర్వాత.. చిరు చేస్తున్న భోళా శంకర్ రీమేక్కే ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ జోష్లో ...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగానే సాగుతున్నాడు. హిట్, ఫట్తో సంబంధం లేకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్తో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది గనిగా వచ్చిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సాలిడ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం యూకేలోనే జరగనుంది. లండన్ షెడ్యూల్లోనే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. మిగతా 20 శాత...
నటి నిత్యామీనన్ విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ మలయాళీ భామ తెలుగు చక్కగా మాట్లాడుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఓ మలయాళీ సినిమాలో నటిస్తోంది. సినిమా షూటింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపూరంలో సందడి చేశారు. షూటింగ్ తర్వాత స్థానిక గవర్నమెంట్ స్కూల్కు వెళ్లారు. కాసేపు చిన్నారులతో సరదాగా గడిపారు. ఇంగ్ల...
ప్రస్తుతం రాజమౌళి గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాయి హాలీవుడ్ వర్గాలు. అంతేకాదు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. జక్కన్న కూడా టాలీవుడ్ బిగ్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యానని చెబుతూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్తో వచ్చిన క్రేజ్తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. అలాగే ఫ్రాంచైజ్ ప్లాని...
సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. గుణశేఖర్ సొంత బ్యానర్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమా గురించి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ‘శాకుంతలం’ సినిమా నుంచి చిత్ర యూనిట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. ̵...
హీరో మంచు మనోజ్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశాడు. తన హృదయానికి దగ్గరైన ప్రత్యేక విషయాన్ని కొంతకాలంగా తనలోనే దాచుకుంటున్నానని, జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, జనవరి 20వ తేది ఆ విషయాన్ని ప్రకటిస్తానని మంచ్ మనోజ్ ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు తనకు కావాలని కోరారు. తన మొదటి సినిమా అయిన ‘దొంగదొంగది’ నుంచి ఒక జిఫ్ ఫైల్ ను కూడా మంచు మనోజ్ యాడ్ చేశాడు...
అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్స్కే కాదు.. బాక్సాఫీస్కు కూడా పూనకాలు తెప్పిస్తున్నాడు వాల్తేరు వీరయ్య. రెండు దశాబ్దాలు చిరు, రవితేజను బిగ్ స్క్రీన్ పై ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో చిరు, రవితేజ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి ఏడ్చేస్తున్నారు కూడా. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వచ్చిన ‘వాల్తేర...
అవతార్ సినిమా సినీ చరిత్రలోనే ఓ అద్భుతమని చెప్పాలి. దశాబ్ద కాలం కిందట దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమాను చూసి అందరూ ప్రశంసలు కురిపించారు. ‘పాండోర’ ప్రపంచాన్ని తెరపై చూపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. విజువల్ వండర్ గా ఆ సినిమా ఎంతో పేరు తెచ్చుకుంది. అద్భుతమైన విజయాన్ని, కలెక్షన్లను ఆ సినిమా సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ మధ్యనే అవతార్-2ను జ...
ప్రస్తుతం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో ఎంటరైన వీరయ్య.. ఐదు రోజుల్లోనే 140 కోట్ల గ్రాస్ అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల మాట. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్స్ డాలర్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వింటేజ్ మెగాస్టార్ను చూపించినందుకు.. డైరెక్టర్ బాబీని ప్రశంసలతో ముంచెత్...
కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటించిన వారిసు.. తమిళ్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా.. అజిత్ ‘తునివు’ సినిమాకు పోటీగా జనవరి 11న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ అందుకుంది. అయితే తెలుగులో జనవరి 13న రిలీజ్ అయిన వారసుడు పెద్దగా సౌండ్ చేయలేదు. అయినా మంచి కలెక్షన్లే రాబడుతున్నాడట. ఇదిలా ఉంటే.. వారసుడు సినిమాలో 10 కోట్లు ఖర్చు పెట్టి తీ...
ప్రభాస్ నటిస్తున్నఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.. 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే టీజర్లో గ్రాఫిక్స్ చూసిన నెటిజన్స్.. దర్శకుడిపై మండిపడ్డారు. ఇదేం గ్రాఫిక్స్.. ఇదేం సినిమా.. అని తేల్చేశారు. దాంతో ఎప్పటిలాగే మరోసారి ఆదిపురుష్ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 12 నుంచి జూన్ 16కి వాయిదా వేశాడు. వీఎఫ్ఎక్స్ బెటర్మెంట్ కోసం మరింత సమయం క...
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇంకా సంచలనాలు సృష్టిస్తునే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. అవార్డుల విషయంలో అంతకుమించి అనేలా దూసుకుపోతోంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు సహా రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు.. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం ఆర...
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మీనారాయణ రావుకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగిన మరుసటి...
అక్కినేని హీరో నాగ చైతన్య ‘కస్టడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ‘కస్టడీ’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా వెంకట్ ప్రభు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ...
మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. మల్టీఫ్లెక్స్ లో సినిమా చూడాలనుకునేవారికి శుభవార్త. తక్కువ ధరకే సినిమా చూసే బంపరాఫర్ ను పీవీఆర్ సినిమాస్ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జనవరి 20వ తేదిన సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ బంపరాఫర్ పీవీఆర్ సినిమాస్ తెచ్చింది. ఆ రోజు అన్ని షోలను కేవలం రూ.99లకే చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రతి టికెట్ కు జీఎస్టీ అనేది అదనంగా ఉంటుందని ప్రకటించింది. అయిత...