స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా ఘనంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకలో బాలయ్యను సన్మానించారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి మురుగన్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాలకృష్ణకు ఈ గౌవరం దక్కింది.