అత్యంత పోషకమైన ధాన్యాలలో ఒకటి. దీనిని సాధారణంగా రాగులు అంటారు. క్యాల్షియం , పొటాషియం సమృద్ధిగా ఉండే రాగులు ఎముకలు , కీళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మరి వీటిని ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి కొన్ని టీలు సహాయపడతాయి. అయితే, ఏదైనా ఒక టీ మాత్రమే బరువు తగ్గించడానికి సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.
మహిళలు తమ జీవితంలోని వివిధ దశల్లో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కొన్ని ముఖ్యమైన విటమిన్లు వారికి చాలా అవసరం.
ఈ మధ్యకాలంలో చాలా మంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆ సమస్య నుంచి బయట పడాలంటే.. ఈ కింది చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం.
పీసీఓఎస్ (Polycystic Ovary Syndrome) అనేది ఒక హార్మోన్ల అసమతుల్యత, ఇది అండోత్పత్తి, రుతుస్రావం మరియు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో, 3.7% నుండి 22.5% మంది మహిళలు పీసీఓఎస్తో బాధపడుతున్నారని అంచనా.
ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం. ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ని ప్రతిరోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ మీకు సంతృప్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. పోషకాహారం , అభిజ్ఞా పనితీరు మధ్య సంబంధాన్ని పరిశోధకులు విశ్లేషించారు.
అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఖరీదైన షాంపూలు, కండిషనర్లు మరియు నూనెలపై డబ్బు ఖర్చు చేస్తారు, కానీ సరైన అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం.
మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా లేదా ఎల్లప్పుడూ అలసిపోతున్నారా? మీ సమాధానం అవును అయితే, వాస్తు విషయంలో మీరు చేసే తప్పులు మీ అనారోగ్యానికి దారితీయవచ్చు.వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ శక్తి ప్రవాహం మీ ఆరోగ్యం, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.
అల్లం టీ ఒక సువాసనభరితమైన, రుచికరమైన పానీయం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
చాలా మంది చిరుతిండ్లను ఎంచుకునేప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోరు. ఈ సమయంలో జంక్ ఫుడ్స్కి బదులు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మైదా పిండి అనగానే మొదట గుర్కొచ్చేది పిండివంటలు..అలా అని మైదా ఒక్కటే కాదు..గోధుమ పిండి, బియ్యం పిండి ఇలా కొన్ని రకాల పప్పుల పిండిల వంటి వాటితో పిండివంటలు చేసుకుంటారు. అయితే బియ్యం నుంచి బియ్యం పిండి, శనిగ పప్పు నుంచి శనిగ పిండి, పుట్నాల పప్పు నుంచి పుట్నాల పిండి వస్తుందని అందరికి తెలిసు. మరి మైదా పిండి ఎలా వస్తుంది..దానిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.