అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ AA22 వ సినిమాను అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, గౌతమ్ మీనన్ కమల్ హాసన్కు వీరాభిమానులు. అయితే వీరులో ఎవరు కమల్ హాసన్ కు బెస్ట్ ఫ్యాన్ బాయ్ అని ఫ్యాన్స్ తేల్చేశారు. ఈ అంశంపై డైరెక్టర్ లోకేష్ కూడా స్పందించడం విశేషం.
ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తన కొంటె చూపులతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందుతుంది.
జులైలో విడుదలకు సిద్దం అయిన సినిమాలు. ఇక సినిమా ప్రియులకు నెలాఖారున పండుగే.
బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ ఫస్ట్ లుక్ను ప్రముఖ నిర్మాత దిల్ రిజ్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
బ్రో సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హీరో సాయి తేజ్, హీరోయిన్ కేతిక శర్మల మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరపుకుంటోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సినిమా విడుదల తేదీలో ఏదైన మార్పులు చేస్తారా అని భయాందోళనలో ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటుడు హరికాంత్ గుండెపోటుతో మరణించాడు. ప్రస్తుతం ఆయన 'కీడా కోలా' మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ యాక్టింగ్ మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్(Nikhil Siddharth) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ స్పై నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో తెరకెక్కించగా ఈ మూవీ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
25 వసంతాలు పూర్తి చేసుకున్న తొలిప్రేమ సినిమాపై దర్శకుడు కరుణాకరన్ స్పందించారు. ఈ సినిమా గురించి తనతో బిగ్ బీ చెప్పిన మాటను గుర్తుచేసుకున్నారు.
బుల్లితెరపై హాట్ యాంకర్గా ఉన్న రష్మీ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇచ్చే హాట్ కంటెంట్ మామలూగా ఉండదు. షోలో మాత్రమే కాదు.. సినిమాల్లోను అమ్మడు రెచ్చిపోయింది. ఇక సుడిగాలి సుధీర్తో రష్మీ రొమాన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య అసలు ఏముందో తెలియదు గానీ.. ఈ ఇద్దరు ఎప్పుడు హాట్ టాపికే. అయితే తాజాగా ఈ బ్యూటీని బిగ్ బాస్ కోసం సంప్రదించగా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తోన్న సినిమా మాయా పేటిక. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ వంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ నేపథ్యంలో మాయాపేటిక మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ నిర్మిస్తున్నారు. జూన్ 30న మాయాపేటిక మూవీ విడుదల కానుంది.
కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. తను చేసే ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇటీవలె బిచ్చగాడు మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాతో పవర్ స్టార్తోనే పోటీ పడబోతుండడం ఆసక్తికరంగా మారింది.
మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. తాజాగా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడం కోసం.. 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది మంచు లక్ష్మీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.