తేజస్వీ అంటేనే హాట్ కేక్ అని చెప్పొచ్చు. అమ్మడు చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతునే ఉంటుంది. ఇక సినిమాల్లో అయితే చెప్పేదేలే అన్నట్టుగా బోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అలాంటీ ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు రాజుగా, రాముడుగా బాక్సాఫీస్ను షేక్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నెక్స్ట్ రాక్షసుడుగా ఊచకోతకు రెడీ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత విష్ణువుగా కనిపింబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కటౌట్ ఒక్కటే.. కానీ కంటెంట్ వేరే లెవల్ మావా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఆ మధ్య మెగా పవర్ స్టార్ చరణ్ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాడనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు దాని పై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సడెన్గా వెబ్ సిరీస్ ప్రోమోతో షాక్ ఇచ్చాడు చరణ్. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్తో పాటు చరణ్ కూడా కనిపించడం హాట్ టాపిక్గా మారింది.
రూ.9 కోట్లు తీసుకొని హీరో కిచ్చా సుదీప్ మోసం చేశాడని ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు నమోదు చేసిన కన్నడ నిర్మాత ఎమ్ఎన్ కుమార్.
బాలీవుడ్ స్టారో హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh khan) లాస్ ఏంజిల్స్లో మూవీ షూటింగ్ ప్రాజెక్ట్లో భాగంగా సెట్స్లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో షారుఖ్ ముక్కుకు గాయం కాగా, USలో చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, ముక్కుకు రక్తస్రావం కావడం వల్ల కింగ్ ఖాన్కు చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందని అతని డాక్టర్ల బృందం సమాచారం అందించారు. ఆపరేషన్...
తన తొలి చిత్రం “RX100”తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తన కొత్త చిత్రం “మంగళవరం(Mangalavaaram)”తో తిరిగి వస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ హారర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawankalyan) తన మూడో భార్య అన్నా లెజ్నోవా(anna lezhneva)కు దూరంగా ఉంటున్నారని గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ ఓ వార్త రాసింది. ఇది చూసిన బండ్ల గణేష్ సిరియస్ అయ్యారు. మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగపతి బాబు లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం రుద్రంగి. ఈ చిత్రంలో ఆయన పాత్రకు విచిత్రమైన మ్యానరిజమ్ ఉంటుందట, దాని వలన తన పాత్రను చూసి జగపతిబాబే భయపడ్డారట.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న సలార్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు మెహార్ రమేష్ తెలిపారు.
ఈ శుక్రవారం థియేటర్ లో విడుదలకు సిద్దమైన సినిమాలు.
బోయపాటి రామ్ కాంబినేషన్ లో వస్తున్న రాపో చిత్రం అధికారిక టైటిల్ తో పాటు ఊర మాస్ వీడియో గ్లింప్స్ కూడా వచ్చేసింది.
విజయ్ దేవరకొండను రౌడీ హీరోగా మార్చి.. 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్(animal)గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమాను పోస్ట్పోన్ చేసినట్టు.. ఓ వీడియో రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.
షిర్లీ సెటియా సింగర్, నటి పుట్టింది ఇండియాలోనే కానీ పెరిగింది మాత్రం న్యూజిలాండ్. అయినా కూడా ఇక్కడి సంప్రదాయాలు మరువకుండా పాటలు ప్రాక్టీస్ చేసింది. గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రమంలో సింగర్ నుంచి హీరోయిన్ స్థాయికి చేరింది. హీందీతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.
ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముందుగా 'బ్రో(BRO)' మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమాలో పవన్ డ్యాన్స్ మామూలుగా ఉండదని చెబుతు.. హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.