టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు తెరకు రెబా మోనిక జాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సక్సెస్ మీట్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు.
అక్కినేని వారసుడు నాగ చైతన్యకి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఓ ఆఫీసును కొనుగోలు చేశాడట. దాని కోసం ఆయన దాదాపు రూ.45 కోట్లు ఖర్చు పెట్టడం గనార్హం.
కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ మూవీ క్లిక్ కాకపోవడంతో, ఆమె తెలుగు తెరకు దూరయమ్యారు. చాలా కాలం తర్వాత ఇటీవల ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై విమర్శలు వచ్చినా, కృతి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సీతగా కృతి నటనకు అందరూ మంత్రముగ్ధులైపోయారు. కాగా, ఇప్పుడు ఈ బ్యూటీ తన చెల్లిలితో కలిసి బిజినెస్ మొదలుపెట్టింది.
తమిళ హీరో జయం రవి చేస్తున్న తాజా చిత్రం 'జీని'. తాజాగా ఈ మూవీని గ్రాండ్గా లాంచ్ చేశారు.
విద్యాబాలన్ తన ఇంటెన్స్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్కి పేరుగాంచింది. ది డర్టీ పిక్చర్, కహానీ , తుమ్హారీ సులు వంటి చిత్రాలలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె కొన్ని సినిమాల్లో గ్లామర్తో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే.
స్పై సినిమా విషయంలో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇకపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్వాలిటీ విషయం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటే బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
గతంలో అనేక హిట్ సినిమాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి(venu yeldandi) మొదటి సారి దర్శకత్వం వహించిన ఎమోషనల్ విలేజ్ డ్రామా బలగం(balagam)తో ఈ సంవత్సరం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.
స్టార్ హీరో ప్రభాస్ నటించి సలార్(Salaar) మూవీ టీజర్ రేపు మార్నింగ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ స్టోరీ లైన్(story line) గురించి నెట్టింట్ వైరల్ అవుతుంది. దీంతోపాటు అభిమానులు కూడా పలు రకాల స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్రామ్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గత కొన్ని నెలల నుంచి నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు నెలకొన్నాయని, వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య కుటుంబం గానీ స్పందించలేదు. కానీ ఇటీవల విడాకులు తీసుకున్న తర్వాత తొలి పోస్ట్ చేసింది నిహారిక.
నటి సమంత(Samantha) సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేస్తున్న రొమాంటిక్ డ్రామా ఖుషి మూవీ చివరి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత సామ్ తన ఆరోగ్యంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటి శివలీకా ఒబెరాయ్ తన ఫొటో షూట్ చిత్రాలతో కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. పలు ప్రాంతాలను పర్యటిస్తూ సోషల్ మీడియాలో తన చిత్రాలను పోస్ట్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.
పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే అన్నా లెజినోవా తన పిల్లలను తీసుకొని రష్యా వెళ్లిపోయిందని, ఇక తను రాదన్న వార్తులు చెక్కర్లు కొడుతున్నాయి.