టాలీవుడ్లో స్టార్ హీరోయిగా ఎదిగింది పూజా హెగ్డే(pooja hegde). వరుణ్ దేశ్ ముకుంద సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసం లో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు. అయినా ఆమెకు అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది. కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ముంబయికి చెక్కేసింది.
సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన సర్కిల్(Circle) ఈరోజు(జులై 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు జాతీయ అవార్డులు దక్కించుకున్న నీలకంఠ(Neelakanta) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ సినిమా ఉప్పెనతో సాలిడ్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ఆ సినిమాతో టాలీవుడ్లో హాట్ కేక్లా మారిపోయింది. అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకుంది. కానీ రీసెంట్గా ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. అయితే ఈ మధ్య కృతి శెట్టిపై కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో ప్లీజ్.. అలా చేయొద్దని చెబుతోం...
ఇన్నాళ్లు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ టీజర్ను.. నిన్న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు చూడని ప్రభాస్ మాస్ కటౌట్ని సలార్లో చూపించబోతున్నానని.. టీజర్తో క్లియర్ కట్గా చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అయినా కూడా టాప్ ట్రెండింగ్ వేరే ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్లో ఎంత ఫేమస్ అయ్యాడో టాలీవుడ్లో కూడా అంతే ఫేమస్. ప్రస్తుతం విజయ్ లియో సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవలే వచ్చిన మాస్టర్ సినిమా ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు మరోసారి తమన్నా తన హాట్ ఫిజిక్ చూపించేందుకు తమన్నా సిద్ధమైందని ఇంటర్నెట్లో చర్చలు జరుగుతున్నాయి. ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇందులో తమన్నా గ్లామరస్ స్టైల్ కనిపిస్తుంది. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ మళ్లీ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార దూసుకుపోతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో పాపులరిటీ పెంచుకోవడం, తండ్రి తో కలిసి ఈవెంట్స్ కి హాజరు కావడం లాంటవి చేస్తూ ఆకట్టుకుంటోంది. తండ్రికి తగిన కూతురిగా పాపులారిటీ సంపాదించుకుంటోంది.
మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. ఆమె మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే, ఆమెకు ఇప్పటి వరకు మంచి అవకాశాలు ఏవీ రాలేదనే చెప్పాలి. కాకపోతే ఆమె ఎంచుకున్న సినిమాలు మాత్రం భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. ఆమె నిజాయితీగా ఏదైనా సినిమా ఎంచుకున్నా, లేదా బయట ఎక్కడైనా మాట్లాడినా ఆమెను ట్రోల్ చేసేవారే ఎక్కువ. ఆమె మాట్లాడే పద్దతిని చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె ఈ విషయంపై...
టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు తెరకు రెబా మోనిక జాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సక్సెస్ మీట్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు.
అక్కినేని వారసుడు నాగ చైతన్యకి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.
కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ మూవీ క్లిక్ కాకపోవడంతో, ఆమె తెలుగు తెరకు దూరయమ్యారు. చాలా కాలం తర్వాత ఇటీవల ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై విమర్శలు వచ్చినా, కృతి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సీతగా కృతి నటనకు అందరూ మంత్రముగ్ధులైపోయారు. కాగా, ఇప్పుడు ఈ బ్యూటీ తన చెల్లిలితో కలిసి బిజినెస్ మొదలుపెట్టింది.