స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన సామ్.. ప్రస్తుతం రూట్ మార్చేసింది. అయినా అమ్మడిని పట్టించుకునే వారే లేరు. అందుకు నిదర్శనమే.. తాజగా జరిగిన ఓ ఇన్సిడెంట్ అని అంటున్నారు. ఇంతకీ సమంత పరిస్థితేంటి?
నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జులై 7వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ సెట్ లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సందడి చేశారు. ఈ విషయాన్ని ఓజీ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో జూన్ 16 రిలీజ్ అయింది ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు.. డే వన్ నుంచి మిక్స్డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్తో భారీ వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్కు పూనకాలు తెప్పించింది. దాంతో పుష్ప2 పై అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ఈ క్రమంలో పుష్పరాజ్తో సై అంటోంది అనసూయ అలియాస్ దాక్షాయని.
ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కొంతమంది అద్భుతంగా ఉ:ది అంటే, మరి కొందరు మాత్రం ఈ మూవీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో తదుపరి ప్రభాస్ సినిమా సలార్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు బైజు పరవూర్ మృతిచెందారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆయన మరణించినట్లు కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. బైజు పరవూర్ మృతితో కేరళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, ఓం రౌత్ల చిత్రం ఆదిపురుష్ 16 జూన్ 2023న థియేటర్లలో విడుదలైంది. విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం, నిర్మాతలు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై వస్తున్న రూమర్స్.. ఈ మధ్య కాలంలో మరో సినిమాపై రాలేదనే చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం రీషూట్ హాట్ టాపిక్గా మారింది.
వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కానీ ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ మూవీతో రాబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమా విషయంలోనే మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. వాళ్లను మరింత భయపెట్టేలా టీజర్ రావడంతో ఇంకా టెన్షన్ పడుతున్నారు. దాంతో మెగాస్టార్ను ఇక అదే కాపాడాలి.. లేదంటే ఈ సినిమా మరో ఆచార...
సినిమా వచ్చింది.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. కలెక్షన్లను ఓ రేంజ్లో కొల్లగొట్టింది. కానీ ఏం లాభం ఓటిటిలు ఆ సినిమాను చూస్తేనే భయపడుతున్నాయట. సాధరణంగా ఏదైనా సినిమా హిట్ అయితే ఓటిటి సంస్థలు ఎగబడతాయి. కానీ సెన్సేషనల్గా నిలిచిన 'ది కేరళ స్టోరీ' సినిమాను మాత్రం కొనే వారే లేరట. అసలు కేరళ స్టోరినీ డిజిటల్ సంస్థలు ఎందుకు కొనడం లేదు.
యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా అంటూ తన టూర్ ఫొటో షూట్ చిత్రాలను పంచుకుంటూ అలరిస్తుంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్(shah rukh khan) సినీ రంగంలో తన 31 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అఖిల్ అక్కినేని(akhil akkineni) చాలా కాలంగా శుక్రవారం సక్సెస్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్ మూవీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తన తదుపరి చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈసారి కొత్త జోనర్ ట్రై చేయాలని అక్కినేని ప్రిన్స్ చూస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(Sai dharam) కలిసి నటిస్తున్న మూవీ బ్రో. ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ కొత్తగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.